E-Paper
Advertisement
Anantapur : పింఛన్ తొలగింపు.. అంధురాలి ఆత్మహత్య..
Nara Chandrababu Naidu : మళ్లీ ప్రజాక్షేత్రంలోకి టీడీపీ అధినేత.. రైతులకు భరోసా..

Nara Chandrababu Naidu : మళ్లీ ప్రజాక్షేత్రంలోకి టీడీపీ అధినేత.. రైతులకు భరోసా..

Nara Chandrababu Naidu : ఏపీలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు 73 ఏళ్ల వయసులో కూడా ప్రజాక్షేత్రంలో చురుగ్గా తిరుగుతున్నారు. వయసులో ఉన్నవారు తిరగలేని ప్రాంతాలకు వెళుతున్నారు. టీడీపీ అధినేత మళ్లీ జనంలోకి వెళ్లారు. తుపానుతో పంటలు కోల్పోయిన రైతులను పరామర్శించారు. గుంటూరు జిల్లా అమర్తలూరులో చంద్రబాబు పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అంతకుముందు తెనాలి నియోజకవర్గం నందివెలుగులో పర్యటించారు. తుపాను దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కాలువల్లో పూడికలు తీయకపోవడం […]

Nandyala : పొలంలో విద్యుత్ ఘాతం.. రైతు మృతి..
Michaung Cyclone : మిగ్‌‌జాం తుపాన్ ఎఫెక్ట్.. జనజీవనం అస్తవ్యస్తం..
Gudivada : పాముకాటుకు వ్యక్తి మృతి.. గుడివాడలో ఘటన..
TDP Janasena : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ.. జనసేనకు ఎన్నంటే?
Andrapradesh : దివిసీమ ప్రాంతంపై తుపాను ఎఫెక్ట్.. నీట మునిగిన పంటలు..
Michaung Cyclone : నెల్లూరు పై తుపాన్ ప్రభావం.. నక్కల కాల్వ ఉద్ధృతి..
Nara Chandrababu Naidu : తీర్థయాత్రలు.. బెజవాడ దుర్గమ్మకు చంద్రబాబు పూజలు..

Nara Chandrababu Naidu : తీర్థయాత్రలు.. బెజవాడ దుర్గమ్మకు చంద్రబాబు పూజలు..

Nara Chandrababu Naidu : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెజవాడ దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత వేద పండితులు చంద్రబాబు దంపతులకు వేదాశీర్వచనం చేశారు. ఆలయాధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. దుర్గమ్మ శక్తి స్వరూపిణి అని చంద్రబాబు అన్నారు. సమాజాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించమని కోరుకున్నానని తెలిపారు. మానవ సంకల్పానికి […]

Amabati Rambabu :  నాగార్జున సాగర్ వివాదం బాబు వల్లే.. ఏపీ వాటా వాడుకునే స్వేచ్ఛ కావాలి..
Kakinada : పేలిన గ్యాస్ సిలిండర్.. బోటులో మంటలు..
Alluri Sitaramaraju: కోతుల కోసం ఉచ్చు.. ట్రాప్ లో పడి చిరుత మృతి
Btech Ravi :  2వారాలుగా రిమాండ్ ఖైదీ.. ఎట్టకేలకు బీటెక్‌ రవికి బెయిల్‌ ..
Chandrababu Naidu : మళ్లీ జనంలోకి చంద్రబాబు.. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం..

Chandrababu Naidu : మళ్లీ జనంలోకి చంద్రబాబు.. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం..

Chandrababu Naidu Latest News(AP politics): జనంలోకి వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు. మరోవైపు నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ రూపొందిస్తున్నారు. అలాగే మిత్రప‌క్షం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో కూడా స‌మావేశ‌మై భ‌విష్యత్ వ్యూహాల‌పై ఓ నిర్ణయానికి వ‌చ్చారు. ర్యాలీలు, రాజ‌కీయప‌ర‌మైన స‌మావేశాల్లో చంద్రబాబు పాల్గొన‌వ‌చ్చని హైకోర్టు సూచించింది. కోర్టు ఉత్తర్వుల‌తో చంద్రబాబు రాక‌ కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారం […]

Tirumala : ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ కు గుండెపోటు.. తిరుమల నడకదారిలో కన్నుమూత..

Big Stories

Advertisement
×