E-Paper
Advertisement
AP Early Elections : ఏపీలో ముందస్తు ఎన్నికలు.. ? పార్టీల వ్యూహాలేంటి?
AP latest news : జగన్‌ ప్రభుత్వానికి విద్యుత్‌ ఉద్యోగులు షాక్.. నిరవధిక సమ్మెకు సన్నద్ధం..
Chittoor Tomato : టమాటా రైతుపై దాడి.. రూ.లక్షలు లూటీ..
Vizag news today : తప్పతాగి.. కారు చెట్టెక్కించి.. ఆ లేడీ డాక్టర్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
TDP Protest :  టీడీపీ బీసీ నేతపై ఎస్ఐ దాడి.. గుంటూరులో ఉద్రిక్తత..
Kidney Racket : ఏపీలో మరో కిడ్నీ రాకెట్.. విజయవాడ కేంద్రంగా దందా..
AP News : వానల వేళ కరెంట్‌తో జాగ్రత్త.. ముగ్గురు మృత్యువాత..
Andhra News : పోలీస్ స్టేషన్లోనే అత్యాచార యత్నం.. హోంగార్డు అరాచకం..
Srisailam : శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్.. ప్రకాశం గేట్లు ఓపెన్.. ఏపీలో కరువు vs వరద..
Breaking News : వైస్ ఛైర్మన్ సూసైడ్ అటెంప్ట్.. వైసీపీలో కోల్డ్‌వార్..
Teacher Murder : రాజాంలో టీచర్ దారుణ హత్య.. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్..
Tiger Nageswara Rao : టైగర్‌ నాగేశ్వరరావు సినిమాపై వివాదం.. స్టువర్టుపురం ప్రజలు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు?
Amaravati : అమరావతిలో ఇళ్ల నిర్మాణం.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్..
Jagan :  చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు సీఎం భూమిపూజ.. బాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ ప్యాకేజీ శూరుడు: జగన్

Jagan : చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు సీఎం భూమిపూజ.. బాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ ప్యాకేజీ శూరుడు: జగన్

Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు డెయిరీ వద్ద అమూల్‌ ప్రాజెక్ట్‌కు భూమిపూజ చేశారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ పరిశీలించారు. చీలాపల్లిలో 300 పడకల మెడికల్‌ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హెరిటేజ్‌ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని సీఎం మండిపడ్డారు. ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని ఆరోపించారు. తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే మోసం చేశారని ఆరోపించారు. చిత్తూరు […]

Rayudu Political Entry: రాయుడు పొలిటికల్ ఎంట్రీ! వైసీపీ,టీడీపీ, బీజేపీ నుంచి ఆఫర్లు..

Rayudu Political Entry: రాయుడు పొలిటికల్ ఎంట్రీ! వైసీపీ,టీడీపీ, బీజేపీ నుంచి ఆఫర్లు..

Rayudu Political Entry: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. కొద్దిరోజులుగా రాజకీయాల్లో వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ క్రికెటర్ క్లారిటీ ఇచ్చారు. తాను పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించేశారు. ప్రజాసేవకు ముందు అన్ని విషయాలను తెలుసుకునే పనిలో అంబటి రాయుడు బిజీగా ఉన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో పర్యటించిన అంబటి రాయుడు.. ప్రజల నాడి తెలుసుకునేందుకు తాను గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలు, అవసరాలను […]

Big Stories

×