BigTV English
Advertisement

TDP Janasena : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ.. జనసేనకు ఎన్నంటే?

TDP Janasena : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ.. జనసేనకు ఎన్నంటే?
TDP Janasena News

TDP Janasena News(AP political news):

టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కలిశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు గంటన్నరపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారని తెలుస్తోంది.


టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు కుదిరింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై చంద్రబాబు, పవన్ చర్చించారని తెలుస్తోంది. 40 నుంచి 42 వరకు సీట్లు పవన్ కల్యాణ్ అడిగారని సమాచారం. 25 నుంచి 30 సీట్లు ఇచ్చే యోచనలో టీడీపీ అధినేత ఉన్నారంటున్నారు. 5 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని జనసేనాని భావిస్తున్నారని తెలుస్తోంది. 2 లోక్ సభ సీట్లు ఇచ్చే ఆలోచనలో టీడీపీ ఉందంటున్నారు. డిసెంబర్ చివరి నాటికి అభ్యర్థుల ఎంపిక చేయాలని భావిస్తున్నారని టాక్.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసే అంశంపైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించారని తెలుస్తోంది. తటస్థలు , వైసీపీ నేతలు జనసేనలో చేరికపై చర్చించారట. సమన్వయ కమిటీ సమావేశంలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపై నిర్ణయం తీసుకున్నారని సమాచారం.


ఏపీలో త్వరలో 3 చోట్ల ఉమ్మడిగా బహిరంగ సభలు నిర్వహించాలని బాబు-పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలపైనా చర్చించారని సమాచారం.

Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×