E-Paper
Advertisement
Amaravati : అమరావతిలో ఇళ్ల నిర్మాణం.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్..
Jagan :  చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు సీఎం భూమిపూజ.. బాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ ప్యాకేజీ శూరుడు: జగన్

Jagan : చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు సీఎం భూమిపూజ.. బాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ ప్యాకేజీ శూరుడు: జగన్

Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు డెయిరీ వద్ద అమూల్‌ ప్రాజెక్ట్‌కు భూమిపూజ చేశారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ పరిశీలించారు. చీలాపల్లిలో 300 పడకల మెడికల్‌ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హెరిటేజ్‌ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని సీఎం మండిపడ్డారు. ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని ఆరోపించారు. తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే మోసం చేశారని ఆరోపించారు. చిత్తూరు […]

Rayudu Political Entry: రాయుడు పొలిటికల్ ఎంట్రీ! వైసీపీ,టీడీపీ, బీజేపీ నుంచి ఆఫర్లు..

Rayudu Political Entry: రాయుడు పొలిటికల్ ఎంట్రీ! వైసీపీ,టీడీపీ, బీజేపీ నుంచి ఆఫర్లు..

Rayudu Political Entry: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. కొద్దిరోజులుగా రాజకీయాల్లో వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ క్రికెటర్ క్లారిటీ ఇచ్చారు. తాను పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించేశారు. ప్రజాసేవకు ముందు అన్ని విషయాలను తెలుసుకునే పనిలో అంబటి రాయుడు బిజీగా ఉన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో పర్యటించిన అంబటి రాయుడు.. ప్రజల నాడి తెలుసుకునేందుకు తాను గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలు, అవసరాలను […]

Kidney Racket  In Eluru: ఏలూరులో కిడ్నీ రాకెట్ కలకలం.. డబ్బుతో వల.. పేదలే టార్గెట్..
AP Elections : ఏపీలో దొంగ ఓట్ల దుమారం .. అధికార, విపక్షాల మధ్య పంచాయితీ..
AP : ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 5 రోజుల పనిదినాలు మరో ఏడాది పొడిగింపు..
MARGADARSHI: మార్గదర్శిపై ఏడు కేసులు.. ఏపీ సీఐడీ క్లారిటీ..
Jagan : జగనన్న ఆణిముత్యాలు .. విద్యార్థులకు అవార్డులు ప్రదానం..

Jagan : జగనన్న ఆణిముత్యాలు .. విద్యార్థులకు అవార్డులు ప్రదానం..

CM jagan live program today(Breaking news in Andhra Pradesh): జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో టాపర్స్‌ను విజయవాడలో సీఎం జగన్ సన్మానించారు. విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్, నగదు బహుమతి అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామన్నారు. కరిక్యులమ్‌ కూడా మారిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ అందుబాటులోకి తీసుకొచ్చామనని చెప్పారు. విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నామని జగన్ వివరించారు. ప్రతీ ఒక్కరూ కనీసం డిగ్రీ చదవాలన్నదే ప్రభుత్వంగా పేర్కొన్నారు. అందుకే విద్యా […]

Visakhapatnam : ఆశ్రమంలో బాలికపై అత్యాచారం.. విశాఖలో స్వామీజీ అరెస్ట్..
Pawan Kalyan : వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్ .. అప్పటి వరకు అదే ఆహారం..
Vijayawada : విజయవాడలో ఏరులై పారుతున్న మద్యం.. యథేచ్ఛగా అక్రమ అమ్మకాలు..
AP :  వైసీపీ Vs పవన్.. ఏపీలో పొలిటికల్ హీట్ వేవ్స్..
Tirupati : గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
Boy Murder :  పదో తరగతి బాలుడిపై పెట్రోల్ పోసి .. నిప్పు పెట్టి.. ఏపీలో దారుణహత్య..
AP : అగ్నిగుండంగా మారిన ఏపీ.. మరో రెండు రోజులు తీవ్ర వడగాల్పులు..

Big Stories

Advertisement
×