E-Paper
Advertisement
Markapuram Accident Compensation: మార్కాపురం బస్సు ప్రమాద మృతులకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ ప్ర‌భుత్వం..

Markapuram Accident Compensation: మార్కాపురం బస్సు ప్రమాద మృతులకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ ప్ర‌భుత్వం..

Markapuram Accident Compensation: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. నిర్మల్ నుండి ఉదయగిరి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు, ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో, గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపే సుమారు 20 మంది సజీవదహనమయ్యారు. ఈ భీకర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన […]

Chinese worker: కాలి నొప్పి అని లీవ్ పెట్టి పరిగెత్తుతావా? ఉద్యోగం నుంచి పీకేసిన కంపెనీ, కోర్టు సంచలన తీర్పు!
Chevella Bus Accident: పైనుంచి నా కూతుళ్లు జీతం పంపించారా!! జ్ఞాప‌కాలు గుర్తు చేసుకొని బోరున ఏడ్చేసిన తండ్రి
Indian Railways: రైలు నుంచి పడి చనిపోయిన భర్త.. పరిహారం ఇవ్వని రైల్వే, సుప్రీం కోర్టు ఊహించని తీర్పు!
Wrongful Arrest Karnataka: రూ.5 కోట్లు పరిహారం చెల్లించండి.. పోలీసులపై కేసు పెట్టిన పౌరుడు
Job Contract Compensation: ఉద్యోగంలో చేరకుండానే లక్షల్లో నష్టపరిహారం.. ఉద్యోగి హక్కులని చెప్పిన కోర్టు
Air India Compensation: విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల తాత్కాలిక సాయం.. టాటా గ్రూప్ పరిహారానికి అదనం
MahaKumbh Mela Mamata Banerjee: ముందు కుంభమేళా బాధితులకు పరిహారం ఇవ్వండి.. సిఎం యోగికి మమత కౌంటర్
Indian Railways: రైల్వేకు ఝలక్.. రూ.50 లక్షల పరిహారం చెల్లించాలంటూ ప్రయాణీకుడు డిమాండ్!

Big Stories

×