E-Paper
Advertisement
“నీ ఏడుపే బీజేపీకి శాపం” అంటూ ఈటల రాజేందర్ ఫ్లెక్సీలు కలకలం
రేవంత్‌ను టార్గెట్ చేయ‌బోయి.. తండ్రిని మ‌ధ్య‌లోకి లాగి.. అర్వింద్ సెల్ఫ్‌గోల్‌!
నాన్న కాంగ్రెస్‌కు మ‌స్తు సేవలు చేసిండు.. కానీ క‌ష్ట‌కాలంలో పార్టీని వీడిండు! అంతే క‌దా అర్వింద్‌!?

నాన్న కాంగ్రెస్‌కు మ‌స్తు సేవలు చేసిండు.. కానీ క‌ష్ట‌కాలంలో పార్టీని వీడిండు! అంతే క‌దా అర్వింద్‌!?

అన‌వ‌స‌ర టాపిక్ మాట్లాడి.. జ‌నం మ‌రిచిపోకుండా అలా సోష‌ల్ మీడియాలో కొద్ది రోజులు చ‌క్క‌ర్లు కొట్టాల‌నుకుంటాడు అర్వింద్. అదే నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌.. మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీ‌నివాస్ (డీఎస్) చిన్న కొడుకు. పాల‌సీప‌ర‌మైన ఇష్యూలు మాట్లాడేందుకు, ఇక్క‌డ హైద‌రాబాద్‌లో పెద్ద‌లు చాలా మందే ఉన్నారు. కానీ ప‌నిగ‌ట్టుకుని త‌గుదున‌మ్మా అని అన్నింటా వేలు దూర్చి… త‌న నోటి దూల తీర్చ‌కుంటాడంటారు ఆ పార్టీ నేత‌లే కొంద‌రు. ఇవాళ […]

రేవంత్ కంటే నాకే ఆస్తులు ఎక్కువ.. జగిత్యాల వేదికగా ఎంపీ అరవింద్ ఓపెన్ ఛాలెంజ్

రేవంత్ కంటే నాకే ఆస్తులు ఎక్కువ.. జగిత్యాల వేదికగా ఎంపీ అరవింద్ ఓపెన్ ఛాలెంజ్

Dharmapuri Arvind: జగిత్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రీయ విద్యాలయం (KV) ఏర్పాటు, స్థలాల కేటాయింపులో జరుగుతున్న రాజకీయాలపై ఆయన ఘాటుగా స్పందించారు. కేంద్రీయ విద్యాలయం వివాదం కనెక్టివిటీ, అందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతోనే కేంద్రీయ విద్యాలయానికి చల్ గల్‌లో ప్రతిపాదనలు పెట్టామని అరవింద్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా […]

నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏది? కాంగ్రెస్ హామీలపై ఎంపీ అరవింద్ ఫైర్

నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏది? కాంగ్రెస్ హామీలపై ఎంపీ అరవింద్ ఫైర్

Dharmapuri Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జిల్లా ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టిందని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాకు మొండిచేయి సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని, టోటల్‌గా పంగనామాలు పెట్టారని అరవింద్ మండిపడ్డారు. సొంత పార్టీకి చెందిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకే జిల్లాకు నిధులు ఇవ్వకుండా మొండిచేయి చూపించారని […]

2034 వ‌ర‌కు మేమే.. నేనే సీఎం…! రేవంత్ ప్ర‌క‌ట‌న‌పై బీఆరెస్‌, బీజేపీ మూకుమ్మ‌డి దాడి!

2034 వ‌ర‌కు మేమే.. నేనే సీఎం…! రేవంత్ ప్ర‌క‌ట‌న‌పై బీఆరెస్‌, బీజేపీ మూకుమ్మ‌డి దాడి!

ఇటీవ‌ల సీఎం రేవంత్‌రెడ్డి ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజ‌కీయాల్లో దుమారం రేసాయి. గ‌తంలో కూడా ఆయ‌న ఇలాంటి కామెంట్స్ చేసినా తాజా కామెంట్‌లో ఆయ‌న త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు.. జాతీయ రాజ‌కీయాల ఇంట్ర‌స్టు క‌ల‌గ‌లిపి చెప్పిన వివ‌రాలు డిస్క‌ష‌న్‌కు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో బీఆరెస్‌, బీజేపీల‌ను తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేశాయి. అస‌లాయ‌నేమ‌న్నాడు? అన్నీ పార్టీల‌కు తెలంగాణ‌లో రెండేసి సార్లు ప్ర‌జ‌లు అధికారం ఇస్తూ వ‌స్తున్నారు. ఈ లెక్క‌న ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా మ‌రోట‌ర్ము […]

ధర్నాకు పర్మిషన్ ఇవ్వరా? జగిత్యాల ఎస్పీపై ఎంపీ అరవింద్ ఆగ్రహం
కేసీఆర్ కు కొద్దిగా మతిభ్రమించింది.. అందుకే అలా..? ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు
నిన్నటి దాకా పిట్టల దొరని చూశారు.. ఇకపై పిట్టల దొరసానిని చూస్తారు, కవితపై ఎంపీ అర్వింద్ సెటైర్లు

నిన్నటి దాకా పిట్టల దొరని చూశారు.. ఇకపై పిట్టల దొరసానిని చూస్తారు, కవితపై ఎంపీ అర్వింద్ సెటైర్లు

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమ్మెల్సీ కవితపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె ఇంకా టీఆర్ఎస్ హ్యాంగోవర్ నుంచి బయటపడలేదని విమర్శించారు. అందుకే తన కొత్త పార్టీకి మళ్లీ టీఆర్ఎస్ అనే పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కవిత రాజకీయ భవిష్యత్తును బీజేపీ ఎప్పుడో ముగించేసిందని.. ఆమెను ప్రజలు కూడా మర్చిపోయారని పేర్కొన్నారు. నిన్నటి వరకు రాజకీయాల్లో ‘పిట్టల దొర’ క్యారెక్టర్ చూశామని.. […]

సీఎం రేవంత్, కేసీఆర్.. ఇద్దిరికీ లాగుల మీదే ప్రేమ, ఎంపీ అర్వింద్ సెటైర్లు మామూలుగా లేవుగా..!

సీఎం రేవంత్, కేసీఆర్.. ఇద్దిరికీ లాగుల మీదే ప్రేమ, ఎంపీ అర్వింద్ సెటైర్లు మామూలుగా లేవుగా..!

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ లాగుల గురించే మాట్లాడుతున్నారని.. వారిద్దరికీ వాటిపైనే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని ఆరోపించారు. రైతు […]

అమ్మో బీజేపీ పార్టీలోకా జంకుతున్న నేతలు.. కాషాయ గూటికి కష్టకాలం మొదలైనట్టేనా..?

అమ్మో బీజేపీ పార్టీలోకా జంకుతున్న నేతలు.. కాషాయ గూటికి కష్టకాలం మొదలైనట్టేనా..?

BJP Joinings: స్వేచ్ఛ బ్యూరో: ఒకప్పుడు జోరుగా సాగిన కమలం చేరికల జోరు ఇప్పుడు మందగించినట్లు కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరాలనుకునే నేతలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. కొత్తోళ్లు పార్టీలో చేరాలంటేనే జంకుతున్న పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. బీజేపీలో చేరేందుకు విముఖత చూపుతున్నట్లు చర్చ చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీలో తమకు దక్కే ప్రాధాన్యతపై నమ్మకం లేకపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోవాలని […]

Nizamabad Politics: నిజామాబాద్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. సంజయ్ యాక్టివ్… అరవింద్‌కు టెన్షన్?
BJP Nizamabad Meeting: సౌమ్యం.. స్పీడ్ కలిస్తే తిరుగుండదు.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మాదే.. ఎంపీ అర‌వింద్

BJP Nizamabad Meeting: సౌమ్యం.. స్పీడ్ కలిస్తే తిరుగుండదు.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మాదే.. ఎంపీ అర‌వింద్

BJP Nizamabad Meeting: నిజామాబాద్ జిల్లా మాధవనగర్‌లో శుక్రవారం (మార్చి 6) బీజేపీ పార్లమెంట్ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను తామిద్దరం తీసుకుంటామని ప్రకటించారు. సౌమ్యత, వేగం కలిస్తే తిరుగుండదని.. ఈ కలయికతో పార్టీని […]

MP Arvind: కవిత పై ఎంపీ అరవింద్ సెటైర్లు.. కవిత లోపలున్నా బయటున్నా ఒరిగేదేం లేదంటూ..?
Dharmapuri Arvind: కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్లు.. ఏమన్నారంటే..?

Dharmapuri Arvind: కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్లు.. ఏమన్నారంటే..?

Dharmapuri Arvind: కాంగ్రెస్‌కు రెండేళ్లలో డబ్బు సంపాదన కొవ్వుగా మారిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Aravindh) విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్​ట్ర కార్యాలయంలో వారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హౌస్ అరెస్టులతో డెమోక్రసీని తొక్కుతున్నారని ఫైరయ్యారు. తెలంగాణలో రేవంతుద్దీన్ అరాచక పాలన నడుస్తోందన్నారు. సూపర్ మార్కెట్ యాజమాన్యం ఇష్టం వచ్చిన వారిని పనిలో పెట్టుకుంటారని, ఎవరో వచ్చి గొడవ చేశాడని, అమ్మాయిపై దౌర్జన్యం చేసింది ఓ ముస్లిం అయితే హిందువులను అరెస్టులు చేస్తారా? […]

Big Stories

×