BigTV English
KSRTC : ఆర్టీసీ బస్సులో పాడుపని.. ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన..

KSRTC : ఆర్టీసీ బస్సులో పాడుపని.. ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన..

KSRTC : ప్రయాణాలు చేసేటప్పుడు తాగుబోతులు సైకోలుగా మారుతున్నారు. తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు చర్యలు శ్రుతి మించుతున్నాయి.ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు ఇలాంటి చర్యకే పాల్పడ్డాడు. కర్ణాటక ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలిపై ఓ యువకుడు మూత్ర విసర్జన చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. […]

Rohini: ఐఏఎస్‌ vs ఐపీఎస్‌.. పర్సనల్ ఫోటోల రచ్చ.. ఎంతవారుగానీ..
Karnataka Assembly : కర్నాటకలో ఎలక్షన్ హీట్.. అసెంబ్లీలో కాంగ్రెస్ వెరైటీ నిరసన..
Marriage: అమ్మాయి కోసం పెళ్లికాని ప్రసాదుల పాదయాత్ర..
Karnataka: స్వామీజీ విమర్శలు.. మైక్ లాక్కున్న సీఎం.. వీడియో వైరల్..
Mangli : నా కారుపై దాడి జరగలేదు.. బళ్లారి ఘటనపై మంగ్లీ క్లారిటీ..
Bride: వాట్ ఏ బ్రైడ్.. మెట్రోలో పెళ్లి మండపానికి వెళ్లిన వధువు
Modi : మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం.. పూలదండతో దూసుకెళ్లిన యువకుడు..
Karnataka : గాలి జనార్దన్ రెడ్డి నూతన పార్టీ ఏర్పాటు..
Border Dispute : మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్.. వివాదమేంటి?

Border Dispute : మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్.. వివాదమేంటి?

Border Dispute : మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేసింది. ఇరురాష్ట్రాల్లో ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో వివాదం మరింత ముదిరింది. వాహనాలపై పరస్పరం దాడులకు దిగడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్‌ షిండే, బసవరాజ బొమ్మై నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు మంగళవారం రాత్రి ఫోన్‌ లో సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించుకున్నారు. మరోవైపు.. […]

Pushpa Yagam : బ్రహ్మోత్సవాల తర్వాత పుష్పయాగం చేయడానికి కారణమేంటి..
Vandebharath Rail : సౌత్ కు వందేభారత్‌ రైలు.. ప్రారంభించిన మోదీ

Big Stories

×