BigTV English
Manipur : మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. భద్రతా బలగాలపై మిలిటెంట్ల బాంబు దాడి..
Committee on Dharani Portal : ధరణి కమిటీ భేటీ..  ఆ సమస్యలపై చర్చ..!
Praja Bhavan Car Accident Case : ప్రజాభవన్‌ వద్ద కారు బీభత్సం కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్‌పైనా కేసు..
AP Elections : అన్నతో చెల్లులు ఢీ.. వదినామరుదుల మధ్య పోరు తప్పదా..?
Sheep Distribution Scheme : గొర్రెల పంపిణీ స్కీమ్‌‌ నిధులు గోల్‌మాల్.. రంగంలోకి ఏసీబీ..
Telangana- Chhattisgarh :  సరిహద్దులో కాల్పుల మోత.. రాకెట్ లాంచర్లతో విరుచుకుపడిన మావోయిస్టులు..
Fog Effect : పొగమంచు  ఎఫెక్ట్.. ఆలస్యంగా నడుస్తోన్న విమానాలు.. ప్రయాణికులు ఫైర్..!
ANGANWADI : ఎస్మాకు బెదరం.. పోరాటం వీడం.. నేటి నుంచి నిరవధిక దీక్షలు..
Hyderabad : పచ్చిమాంసం తినొద్దన్నందుకు దంపతులపై దాడి.. భార్యకు తీవ్ర గాయాలు.. భర్త మృతి..
Jaipal Reddy Jayanthi celebrations : ఘనంగా జైపాల్‌రెడ్డి జయంతి వేడుకలు.. నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు..

Jaipal Reddy Jayanthi celebrations : ఘనంగా జైపాల్‌రెడ్డి జయంతి వేడుకలు.. నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు..

Jaipal Reddy Jayanthi celebrations : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డికి హైదరాబాద్‌లో ఘనంగా నివాళులర్పించారు పలువురు పార్టీ నేతలు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శమని ప్రసంశల జల్లు కురిపించారు. జైపాల్‌రెడ్డి మరణం దేశానికి తీరనిలోటని అన్నారు తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌. ఆయన పార్లమెంట్‌లో మాట్లాడితే ఆ వ్యాఖ్యలను స్పీకర్ డిక్షనరీలో వెతికాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. జైపాల్‌రెడ్డి విజన్‌ ఉన్న నేత అని ఆయన […]

Kuno National Park :  కునో పార్కులో ఆగని చీతాల మరణాలు.. మరొకటి మృత్యువాత..
Supersonic Plane : ‘సూపర్ సానిక్’ పైలట్లు సిద్దం!
Rahul Gandhi | అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం.. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠపై రాహుల్ గాంధీ
Houthi Rebels | అమెరికా నౌకపై దాడి చేసిన హౌతీ రెబెల్స్.. ఎవ్వరినీ వదిలేది లేదని వార్నింగ్!
Sharmila : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు.. షర్మిలకు పగ్గాలు ఇచ్చే ఛాన్స్..

Sharmila : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు.. షర్మిలకు పగ్గాలు ఇచ్చే ఛాన్స్..

Sharmila : ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల పాత్రపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవలే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న ఆమె..పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపడుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. దేశంలో లోక్‌సభ ఎలక్షన్స్‌ కూడా జరగనున్న నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది హస్తం అధిష్టానం. కర్ణాటక, తెలంగాణలో మాదిరే ఏపీలోనూ విక్టరీ సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పజెప్తే.. పదేళ్లనాటి పూర్వవైభవం నెలకొంటుందని.. జగన్‌ను ఎదుర్కొవడం సులువు అవుతుందన్న అంచనాల్లో ఉంది. ఈ మేరకు త్వరలో షర్మిలను పీసీసీ చీఫ్‌గా నియమిస్తారన్న టాక్‌ వినిపిస్తోంది.

Big Stories

×