BigTV English

Praja Bhavan Car Accident Case : ప్రజాభవన్‌ వద్ద కారు బీభత్సం కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్‌పైనా కేసు..

Praja Bhavan Car Accident Case : ప్రజాభవన్‌ వద్ద కారు బీభత్సం కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్‌పైనా కేసు..

Praja Bhavan Car Accident Case : హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై కూడా కేసు నమోదైంది. ఆయన పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. షకీల్‌ కుమారుడు సాహిల్ గతేడాది డిసెంబర్ లో కారును వేగంగా నడుపుతూ ప్రజాభవన్‌ ఎదుట ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీకొట్టాడు. ఈ కేసు నుంచి కొడుకును షకీల్ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. సాహిల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఎస్ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌కు నోటీసులు ఇచ్చారు.


సీఐను మభ్యపెట్టారన్న ఆరోపణలపై షకీల్‌తోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. ఈ ఘటనలో మొత్తం 10 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం ఘటన తర్వాత సాహిల్ దుబాయ్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలోనే లుకౌట్‌ నోటీసులు పోలీసీలు జారీ చేశారు. అప్పటికే దుబాయ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్.. తన కుమారుడిని దుబాయ్‌కి పిలిపించుకున్నారని వార్తలు వచ్చాయి.. తాజాగా షకీల్‌తో పాటు మరో ఇద్దరిపైనా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.


Related News

Singareni Employees: దసరా కానుకగా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌.. ఒక్కొరికి ఎంతంటే?

Hydra Ranganath: కబ్జాలకు చెక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రంగనాథ్ ఏమన్నారంటే..

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Telangana: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Big Stories

×