E-Paper
Advertisement
Godra : గోద్రా రైలు దహనం కేసు.. దోషులకు బెయిల్‌ ఇవ్వొద్దు : గుజరాత్‌ ప్రభుత్వం

Godra : గోద్రా రైలు దహనం కేసు.. దోషులకు బెయిల్‌ ఇవ్వొద్దు : గుజరాత్‌ ప్రభుత్వం

Godra : గోద్రా రైలు దహనం కేసులో దోషుల దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. ఈ కేసులో కొందరు దోషులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను గుజరాత్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది. వాళ్లు రాళ్లదాడికి పాల్పడటం వల్లే దగ్ధమవుతున్న కోచ్‌ నుంచి ప్రయాణికులు తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ తరఫు న్యాయవాది తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు వివరించారు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వేస్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు దుండగులు నిప్పుపెట్టారు. […]

ISRO : ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌పై కుట్ర కేసు.. సుప్రీంకోర్టు తీర్పు ఇదే..!
Ramdevbaba : మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. సారీ చెప్పిన రాందేవ్‌ బాబా
Manish sisodia : కేజ్రీవాల్ హత్యకు కుట్ర.. బీజేపీపై సిసోడియా సంచలన ఆరోపణలు
Train : నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు.. ప్రయాణికులు సురక్షితం..
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు హైదరాబాద్ లో లింకులు?..అక్కడ నుంచే నగదు బదిలీ..
Mask Rule : విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధన ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం..

Mask Rule : విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధన ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం..

Mask Rule: ఇకపై విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే విమానాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కేసులు తగ్గుతున్నప్పటికీ మాస్కులు ధరించడమే మంచిదేనని సూచించింది. ప్రయాణికులు మాస్కులు ధరించడం వారి ఇష్టమేనని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు విమాన ప్రయాణికులు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. […]

G20 : భారత్‌కు G-20 అధ్యక్ష బాధ్యతలు.. దేశం గర్వించే సమయం: మోదీ
Himachal pradesh : హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న పోలింగ్..సెంటిమెంట్ పనిచేస్తుందా?
MCD Election : ఆప్ 10 హామీలు.. ఢిల్లీలో బీజేపీతో ఢీ అంటే ఢీ
Supreme Court : జ్ఞానవాపి శివలింగ ఆకృతిని సంరక్షించండి: సుప్రీంకోర్టు

Supreme Court : జ్ఞానవాపి శివలింగ ఆకృతిని సంరక్షించండి: సుప్రీంకోర్టు

Supreme Court : ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగ ఆకృతికి కార్బన్‌–డేటింగ్‌ పరీక్ష నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. శివలింగ ఆకృతి సంరక్షణకు చర్యలు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ సంరక్షణ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు కాంప్లెక్స్‌లోని వజూఖానాలో ఈ ఏడాది మే 16న నిర్వహించిన సర్వేలో శివలింగం బయటపడింది. ఇది ఎప్పటిదో నిర్ధారించేందుకు […]

Rajeev Gandhi : రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు..దోషులందర్నీ విడుదల చేయాలని ఆదేశం
Gujarat elections : గుజరాత్ ఎన్నికల్లో జడేజా వైఫ్ కు బీజేపీ టిక్కెట్?
Cji oath : CJIగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం..రెండేళ్ల పదవీకాలం
Earthquake : నేపాల్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు

Big Stories

×