E-Paper
Advertisement
భువనగిరి కలెక్టరేట్‌లో మంత్రుల కీలక సమీక్ష.. ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు దిశానిర్దేశం
రైతు కష్టానికి కోమటిరెడ్డి భరోసా.. చౌటుప్పల్‌లో వరి ధాన్యం నిల్వకు భారీ ప్రైవేట్ గోదాం!
ధాన్యం సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్.. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ భేటీ

ధాన్యం సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్.. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ భేటీ

Hyderabad: యాసంగి పంట ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. కలెక్టర్‌ మొదలు జిల్లా అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. నైరుతి రుతుపవనాలు రేపో మాపో కేరళలోకి ప్రవేశించనున్నాయి.  ఆ తర్వాత తెలంగాణకు విస్తరించే అవకాశాలు తెలుస్తోంది. ఈ తరుణంలో ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించింది. ధాన్యం సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్ తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం […]

తెలంగాణ‌లో బీజేపీ కొత్త స్కెచ్.. రైతులు, కార్మికుల కోసం స్పెషల్ ప్రోగ్రాం..?

తెలంగాణ‌లో బీజేపీ కొత్త స్కెచ్.. రైతులు, కార్మికుల కోసం స్పెషల్ ప్రోగ్రాం..?

Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాషాయ పార్టీ ప్రధానంగా రైతు, కార్మిక సమస్యలపై పోరుబాటకు సిద్ధమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రణాళికలు రచించుకుంది. మొన్నటి ప్రధాని మోడీ సభ ఇచ్చిన జోష్‌ను అలాగే కంటిన్యూ చేసేందుకు బీజేపీ సరికొత్త స్కెచ్ వేసింది. తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులతో పార్టీ చీఫ్ రాంచందర్ రావు నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. గ్రౌండ్ లెవల్‌కు తీసుకెళ్లేలా.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, […]

ధాన్యం కొనుగోళ్లు.. రైతుల క‌ష్టాల‌కు.. కార‌ణాలేమిటీ? కార‌కులెవ‌రు? ఇదీ అస‌లు సంగ‌తి!
జగదీష్ రెడ్డి గుంటకండ్ల కాదు.. గుంటనక్క కళ్లు.. ఎంపీ చామల ఫైర్!
లక్షల టన్నుల వరి కుప్పలు.. వాతావరణం మారితే రైతుల పరిస్థితి ఏంటి..?
కొల్లాపూర్ మార్కెట్ యార్డులో మంత్రి జూపల్లి.. ఆర్థిక సహాయం అందజేత!
ఎవరి ఆదేశాలతో ఆపుతున్నారు? పెద్దపల్లి కలెక్టర్‌పై ఎంపీ గడ్డం వంశీ ఫైర్!
వర్థన్నపేటలో మిన్నంటిన రైతన్నల పోరు.. వారం దాటినా వడ్లు కొనరా?
ప్రతి గింజను కొంటాం..  రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
వేగంగా ధాన్యం సేకరణ.. రైతు ముంగిటకే కొనుగోలు వ్యవస్థ, స్టీఫెన్ రవీంద్ర పరిశీలన
మిర్యాలగూడలో మిల్లర్ల మాఫియా.. పచ్చగింజ పేరుతో అన్నదాతలపై అరాచకం
Paddy Procurement: రెండు వారాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ షురూ.. అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
Collector Anurag Jayanthi:  రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా  ధాన్యం కొనుగోలు చేపట్టాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి

Big Stories

Advertisement
×