E-Paper
Advertisement
రూ.37 వేల కోట్లు ఇచ్చాం.. మరి ధాన్యం ఏవి? తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన కిషన్ రెడ్డి!

రూ.37 వేల కోట్లు ఇచ్చాం.. మరి ధాన్యం ఏవి? తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన కిషన్ రెడ్డి!

Kishan Reddy: ధాన్యం కొనుగోళ్లు, రైస్ మిల్లింగ్ మరియు కేంద్ర నిధుల విడుదలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ మందగమనం, కేంద్రం ఇస్తున్న రుణాల వినియోగం, సన్నబియ్యం పంపిణీలో కేంద్ర వాటాపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొనుగోళ్లలో వైఫల్యం.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కిషన్ రెడ్డి […]

Paddy Procurement: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో.. మంత్రి ఉత్తమ్, తుమ్మల కీలక భేటీ..!
నిల‌దీసి.. నిగ్గ‌దీసి.., ప్ర‌శ్నించి.. సాధించి! మెట్రోపై ముందడుగు! దిగి వ‌చ్చిన కేంద్రం..

నిల‌దీసి.. నిగ్గ‌దీసి.., ప్ర‌శ్నించి.. సాధించి! మెట్రోపై ముందడుగు! దిగి వ‌చ్చిన కేంద్రం..

సీఎం రేవంత్ వ్యూహం ఫ‌లించింది. కిష‌న్‌రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి కేంద్రాన్ని తూట్లు పొడిచేలా తూటాల్లా పేలిన మాట‌లు ప‌నిచేశాయి. కేంద్రం దిగి వ‌చ్చింది. కిష‌న్‌రెడ్డి స్టాండ్ మార్చుకున్నాడు. తెలంగాణ‌లో త‌న‌నో భూతంలా, విల‌న్‌లా చూపే ప్ర‌య‌త్నానికి చెక్ పెట్టాల‌నుకున్నాడు. అందుకే రా .. నాయ‌నా.. క‌ల్పిస్తా.. మాట్లాడుకో..! అని మ‌ర్యాద‌గా మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించాడు. ఇదే క‌దా రేవంత్ కోరుకున్న‌ది. మంచి మాట‌ల‌కు చింత‌కాయ‌లు రాలుతాయా? రేవంత్ తిట్ల‌కు రాలాయి. అందుకే మొన్న‌టికి మొన్న మ‌హారాష్ట్ర […]

పంట కొనుగోళ్ల పై పచ్చి అబద్ధాలు! రైతు కేంద్రంగా రాజకీయాలు!
Paddy Procurement: కాంగ్రెస్ సర్కార్‌కు మిత్రపక్షం షాక్.. ధాన్యం కొనుగోళ్ల నిర్ణయంపై సిపిఐ తీవ్ర ఆగ్రహం!

Paddy Procurement: కాంగ్రెస్ సర్కార్‌కు మిత్రపక్షం షాక్.. ధాన్యం కొనుగోళ్ల నిర్ణయంపై సిపిఐ తీవ్ర ఆగ్రహం!

Paddy Procurement: స్వేచ్చ బ్యూరో: ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధి విధానాలు, కోటాల మేరకే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటించడం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన విమర్శించారు. మంత్రుల ప్రత్యేక సమావేశంలో తీసుకున్న నిర్ణయం రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేసేదిగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏయే పంటలకు మద్దతు ధర ప్రకటించి, ఎంత మేరకు […]

Paddy Procurement: దేశంలోనే టాప్ కానీ కొనుగోళ్లలో లాస్ట్.. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆంక్షలు..?

Paddy Procurement: దేశంలోనే టాప్ కానీ కొనుగోళ్లలో లాస్ట్.. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆంక్షలు..?

Paddy Procurement: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటా ప్రకారమే కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్ రాష్ట్ర రాజకీయాల్లోనూ, రైతుల్లోనూ బిగ్ డిబేట్‌కు దారితీసింది. ఇప్పటివరకు కేంద్రం మద్దతు లేకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం భారీగా ధాన్యాన్ని సేకరిస్తూ వస్తోంది. అయితే, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల అదనపు భారం పడుతోంది. దాంతో.. భవిష్యత్ వ్యూహాలపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం విధి […]

Harish Rao: తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ పై.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్..!

Harish Rao: తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ పై.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్..!

Harish Rao: స్వేచ్చ బ్యూరో: మొన్నటి వ్యవసాయ సమీక్షలో పంట బోనస్‌కు కోతలు పెట్టిన ప్రభుత్వం, నేడు డిజిటల్ క్యాబినెట్ పేరుతో ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేయడం రైతాంగాన్ని దారుణంగా మోసం చేయడమేనని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు.రోజుకో వింత నిర్ణయం, చెత్త విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బతుకును చిత్తు చేస్తోంది. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ‘డిస్ట్రక్టివ్ క్రియేటివిటీ’ తో రైతుల జీవితాలతో ఆడుకుంటున్నదన్నారు. […]

వ‌రి విచ్చ‌ల‌విడిగా వేసుకోండి..! బీఆరెస్ స్టాండ్ ఏమిటీ? రైతుల‌ను రెచ్చ‌గొట్టేందుకేనా?
కిష‌న్‌రెడ్డి ఒంట‌రి పోరు! రేవంత్ నిల‌దీత‌ల ప‌ర్వంపై ఆ పార్టీ నేత‌ల ప్రేక్ష‌క‌పాత్ర‌!

కిష‌న్‌రెడ్డి ఒంట‌రి పోరు! రేవంత్ నిల‌దీత‌ల ప‌ర్వంపై ఆ పార్టీ నేత‌ల ప్రేక్ష‌క‌పాత్ర‌!

పాపం.. కిష‌న్‌రెడ్డి… ఓ వైపు సీఎం రేవంత్‌రెడ్డి స‌హా కేబినెట్ మంత్రులంతా ఎడాపెడా తిట్ల దండ‌కం అందుకుంటుంటే.. ఆయ‌న‌కు ఆ పార్టీ నేత‌లు ఎవ‌రూ స‌పోర్టుగా నిల‌వ‌డం లేదు. ధాన్యం కొనుగోళ్ల అంశంతో పాటు ప‌లు ప‌ర్మిష‌న్ల‌పై సీఎంగా త‌ను ఎంతో శ్ర‌మ‌ప‌డి రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, అభివృద్ది కోసం పాటు ప‌డుతుంటే. . కిష‌న్‌రెడ్డి వీట‌న్నింటికీ అడ్డుప‌డుతున్నాడ‌ని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. అంతే కాదు.. తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద బ్యారేజీ నిర్మాణం కోసం మ‌హారాష్ట్ర స‌ర్కార్ కు లేఖ రాస్తే […]

రేవంత్ చ‌ర్చ స‌వాల్‌కు కిష‌న్‌రెడ్డి సై! ఎవ‌రేం చేశారో తేల్చుకుందాం రా! బీఆరెస్ ప్రేక్ష‌క‌పాత్ర‌!

రేవంత్ చ‌ర్చ స‌వాల్‌కు కిష‌న్‌రెడ్డి సై! ఎవ‌రేం చేశారో తేల్చుకుందాం రా! బీఆరెస్ ప్రేక్ష‌క‌పాత్ర‌!

సీఎం రేవంత్ ప‌దే ప‌దే కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డిని టార్గెట్ చేయడంతో .. కిష‌న్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంట‌ర్‌కు దిగాడు. ప‌న్నెండేండ్లు మీరేం చేశారో.. ప‌దేండ్లు బీఆరెస్ ఏం చేసిందో.. రెండేండ్లుగా మేమేం చేశామో.. తేల్చుకుందాం రా..!అని సీఎం రేవంత్‌రెడ్డి నిన్న స‌వాల్ విసిరిన విష‌యం తెలిసిందే. దీని కోసం ప్ర‌త్యేకంగా అసెంబ్లీ సెష‌న్స్ ఏర్పాటు చేయిస్తాన‌ని, జ‌నాలంతా చూస్తార‌ని రేవంత్‌రెడ్డి స‌వాల్ విస‌ర‌డంతో ఇది రాజ‌కీయంగా చ‌ర్చ‌కు తెర‌లేపింది. అయితే దీనిపై బీఆరెస్ […]

ఢిల్లీ గ‌ద్దెను తాక‌నున్న తెలంగాణ ధాన్యం పంచాయితీ..! మ‌ధ్య‌లో కిష‌న్‌రెడ్డికొచ్చే తంటా!

ఢిల్లీ గ‌ద్దెను తాక‌నున్న తెలంగాణ ధాన్యం పంచాయితీ..! మ‌ధ్య‌లో కిష‌న్‌రెడ్డికొచ్చే తంటా!

తెలంగాణ‌ ధాన్యం కొనుగోళ్ల అంశం సెగ‌.. జాతీయ రాజ‌కీయాల‌కు తాక‌నుంది. గ‌తంలోనూ కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈ విధ‌మైన ఆందోళ‌న చేశారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే బాట‌లో సాగ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈనెల 15 వ‌ర‌కు తెలంగాణ‌లో మొత్తం ధాన్యం కొనుగోళ్లు పూర్త‌వుతాయ‌ని స‌ర్కార్ ప్ర‌క‌టించింది. ఇది పూర్త‌వ‌గానే కిష‌న్‌రెడ్డి వెంట ప‌డ‌తాన‌ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్ర‌క‌టించ‌డం.. ఇదెంత సీరియ‌స్ ఇష్యూ కానుందో తెలియ‌జేసిన‌ట్టైంది. వాస్త‌వానికి ఏనాడూ కేంద్రం తెలంగాణ‌లో పండించిన ధాన్యాన్ని […]

ధాన్యం రవాణా ఆలస్యంపై మెదక్ ఎస్పీ యాక్షన్.. డీఎస్పీకి కీలక ఆదేశాలు!

ధాన్యం రవాణా ఆలస్యంపై మెదక్ ఎస్పీ యాక్షన్.. డీఎస్పీకి కీలక ఆదేశాలు!

Medak SP: స్వేచ్చ బ్యూరో: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించేందుకు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శుక్రవారం మెదక్ లోని దయరా పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి, ఎస్ఐ నారాయణతో కలిసి కేంద్రంలోని పరిస్థితులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలు అందుబాటులో లేక కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోందని రైతులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే వర్షాల […]

ఐకేపీ కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. అకాల వర్షంతో తడిసి మొలకెత్తుతున్న వరి కుప్పలు!

ఐకేపీ కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. అకాల వర్షంతో తడిసి మొలకెత్తుతున్న వరి కుప్పలు!

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉద్దమర్రి గ్రామం పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మూడుచింతలపల్లి మండల పరిధిలో కురిసిన అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి బూజు, మొలకలు వచ్చి నష్టపోతున్నట్లు తెలిపారు. దాదాపు 20 రోజులుగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని కుప్పలుగా పోసి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నామని, వర్షం […]

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. వ‌రిపై స‌ర్కార్ గురి! ప్ర‌త్యామ్నాయ పంట‌ల దిశ‌గా రైతు… సాధ్య‌మేనా?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. వ‌రిపై స‌ర్కార్ గురి! ప్ర‌త్యామ్నాయ పంట‌ల దిశ‌గా రైతు… సాధ్య‌మేనా?

వాతావ‌ర‌ణంలో తీవ్ర మార్పుల‌కు, క‌రువుకు కార‌ణ‌హేతువైన ఎల్‌నినో.. ఇప్ప‌ట్నుంచే అంత‌టా భ‌యోత్పాతాన్ని సృష్టిస్తున్న‌ది. వ‌ర్ష‌పాతం త‌గ్గ‌డం, ఉష్ణోగ్ర‌త‌లు విప‌రీతంగా పెర‌గ‌డం.. వ‌ల్ల మ‌ళ్లీ క‌రువు ఛాయ‌ల‌ను జ‌నం చూడాల్సి వ‌చ్చేలా ఉంద‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది. ముఖ్యంగా ఇది వ్య‌వ‌సాయ రంగంపై తీవ్ర ప్ర‌భావ‌మే చూప‌నుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ధాన సాగు వ‌రే. సాగునీరు అధికంగా కావాల్సి వ‌చ్చే వరి సాగునే ఇక్క‌డి రైతులు ఎంచుకుంటారు. ఎన్ని కష్టాలు వ‌చ్చినా.. ఎంత న‌ష్టం క‌లిగించినా ఈ […]

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

Big Stories

Advertisement
×