E-Paper
Advertisement
PM Modi: ఉగ్రవాదాన్ని సహించేదేలే.. సిడ్నీ అటాక్‌పై మోదీ రియాక్షన్
PM Modi: తెలంగాణ బీజేపీ ఎంపీల తీరుపై మోడీ అసంతృప్తి
Satya Nadella Meets PM Modi: ప్రధానీతో సత్య నాదెళ్ల భేటీ.. భారత్‌లో మైక్రోసాఫ్ట్ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
PM Modi On IndiGo Crisis :  ఇండిగో సంక్షోభం.. నోరు విప్పిన ప్రధాని మోదీ, ప్రజలు ఇబ్బంది పడకూడదు
Lok Sabha: 150 ఏళ్ల వందేమాతరం గేయం..  లోక్‌సభలో ప్రధాని మోదీ చర్చ, లైవ్‌లో చూద్దాం

Lok Sabha: 150 ఏళ్ల వందేమాతరం గేయం.. లోక్‌సభలో ప్రధాని మోదీ చర్చ, లైవ్‌లో చూద్దాం

Lok Sabha: జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. ఏడాది పొడవునా వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. వందేమాతరం.. స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుకని అన్నారు. ఈ చర్చలో పాల్గొనడం తనకు గర్వకారణమన్నారు.   వందేమాతరం గేయానికి 150 ఏళ్లు వందేమాతరం గేయంపై సోమవారం ఉదయం 12 గంటలకు లోక్‌సభలో చర్చను ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. గీతంపై చర్చ చేపట్టినందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర  సంగ్రామం ఫలితంగానే మనమందరం ఇక్కడ ఉన్నామన్నారు. భారతదేశాన్ని […]

Delhi Politics: ‘వందేమాతరం’పై పార్లమెంటులో రచ్చ.. 10 గంటలు దీనిపైనే చర్చ, 1937లో ఏం జరిగింది?
Goa fire Accident: గోవా అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించిన మోదీ
Modi – Putin: ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ.. పుతిన్‌కు ప్రధాని మోదీ ఆలింగనం
Central Govt: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. 87 ఫేక్ లోన్ యాప్స్ బ్యాన్
Delhi News: హస్తినలో బిజీగా సీఎం రేవంత్‌.. మోదీ-రాహుల్‌లతో సమావేశం, సమ్మిట్ రావాలని ఆహ్వానం

Delhi News: హస్తినలో బిజీగా సీఎం రేవంత్‌.. మోదీ-రాహుల్‌లతో సమావేశం, సమ్మిట్ రావాలని ఆహ్వానం

Delhi News: సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది. తక్కువ సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ‌తో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. డిసెంబర్ 8-9న ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు హాజరుకావాలని ఆహ్వానాలు అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ముగిసిన హస్తిన పర్యటన భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు ఏర్పాటు చకచకా జరుగుతున్నాయి. దగ్గరుండి మంత్రులు-అధికారులు పర్యవేక్షిస్తున్నారు.  ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం […]

Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు మోదీ, రాహుల్ గాంధీ.. స్వయంగా ఆహ్వానించనున్న రేవంత్

Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు మోదీ, రాహుల్ గాంధీ.. స్వయంగా ఆహ్వానించనున్న రేవంత్

Telangana Global Summit: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు.. ప్రధాని మోదీతో పాటు, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలసి ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో.. ఈ గ్లోబల్ సమ్మిట్‌ను అత్యున్నత స్థాయిలో నిర్వహించనున్నారు.  దేశ రాజకీయ రంగంలో కీలకమైన నాయకులను ఆహ్వానించడం ద్వారా ఈ సదస్సుకు మరింత ప్రతిష్ఠ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార […]

PM Modi – Lord Rama Statue: ప్రపంచంలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం, ఆవిష్కరించిన ప్రధాని మోడీ!

PM Modi – Lord Rama Statue: ప్రపంచంలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం, ఆవిష్కరించిన ప్రధాని మోడీ!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 77 అడుగుల ఎత్తున్న శ్రీరాముడి విగ్రహాన్ని గోవాలో నిర్మించారు. గుజరాత్‌ లో ఐక్యతా విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్ సుతార్ శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహం. దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠంలో రాముడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ, పర్తగలిలో ఉన్న మఠంలో ఉన్న […]

PM Modi: శతాబ్దాల నాటి గాయాలు మానాయి.. మన డీఎన్‌ఏలో ఉందన్న ప్రధాని మోదీ

PM Modi: శతాబ్దాల నాటి గాయాలు మానాయి.. మన డీఎన్‌ఏలో ఉందన్న ప్రధాని మోదీ

PM Modi: శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నాయని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రస్తుతం బాధల నుంచి ఉపశమనం లభించిందన్నారు. ఈ జెండా రాముడి ఆదర్శాలను ప్రతిబింబిస్తుందని, సత్యం-ధర్మం విజయానికి ప్రతీక అని అన్నారు.పేదరికం, కష్టాలు, ఏ విధమైన వివక్షత లేని సమాజాన్ని నిర్మించడానికి ఇదొక జ్ఞాపికగా పని చేస్తుందన్నారు. మంగళవారం అయోధ్యలోని రామ మందిర్‌లో ధ్వజరాహణ కార్యక్రమం తర్వాత కాషాయి జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని, 500 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారమైందన్నారు. ఆలయ […]

Ayodhya Ram Temple: అయోధ్యలో రామాలయంపై ధ్వజారోహణ.. శిఖరంపై కాషాయిపతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Ayodhya Ram Temple: అయోధ్యలో రామాలయంపై ధ్వజారోహణ.. శిఖరంపై కాషాయిపతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Ayodhya Ram Temple: ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో శ్రీరామ్ ఆలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రాముడు కొలువైన ఈ ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. గర్భగుడిపై కాషాయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఆలయ పనులు పూర్తి అయ్యాయని చెప్పడానికి గుర్తుగా ధ్వజారోహణం జరిగింది. అయోధ్యలో వైభవంగా రామాలయం ధ్వజారోహణ అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం పూర్తి అయ్యిందనే సంకేతంగా ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఉదయం 11.55 గంటలకు శుభ అభిజిత్ […]

Nitish Kumar: నితీష్ కేబినెట్‌లో మంత్రులకు శాఖల కేటాయింపు..  బీజేపీ‌కే హోమ్ మినిస్ట్రీ

Big Stories

×