E-Paper
Advertisement
Tips for Memory: చదివింది మర్చిపోకుండా ఉండాలా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
School Holidays: పరీక్షల బిజీలో విద్యార్థులు.. వరుసగా మూడు రోజులు సెలవు, ఇంకెందుకు ఆలస్యం

School Holidays: పరీక్షల బిజీలో విద్యార్థులు.. వరుసగా మూడు రోజులు సెలవు, ఇంకెందుకు ఆలస్యం

School Holidays: పరీక్షలు దగ్గర పడుతున్న వేళ విద్యార్థులకు టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో పాఠశాలు, కాలేజీలకు మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే ఎగ్జామ్ టెన్షన్ నుంచి విద్యార్థులకు కాస్త ఉపశమనం. ఇంతకీ సెలవులు ఎలా వస్తున్నాయో తెలుసా? అక్కడికే వచ్చేద్దాం. తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు తీపికబురు తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల జోరందుకున్నాయి. షెడ్యూల్ విడుదల, ఆపై నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. తెలంగాణలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. […]

AP Inter Exams: ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు..
Telangana: చలి పంజా ఎఫెక్ట్.. స్కూళ్ల టైమింగ్స్‌లో మార్పు.. ఈ సమయానికి స్కూళ్లు ప్రారంభం

Telangana: చలి పంజా ఎఫెక్ట్.. స్కూళ్ల టైమింగ్స్‌లో మార్పు.. ఈ సమయానికి స్కూళ్లు ప్రారంభం

Telangana: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల పని వేళలను మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మారిన టైమింగ్స్ ఇవే.. ఇప్పటివరకు జిల్లాలోని పాఠశాలలు ఉదయం 9:00 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4:15 గంటల వరకు కొనసాగేవి. […]

Maredumilli: హిడ్మా ఎన్‌కౌంటర్ రచ్చ.. మారేడుమిల్లిలో ఓయూ విద్యార్థులు అరెస్ట్

Maredumilli: హిడ్మా ఎన్‌కౌంటర్ రచ్చ.. మారేడుమిల్లిలో ఓయూ విద్యార్థులు అరెస్ట్

Maredumilli: ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన దాదాపు 14 మంది విద్యార్థుల బృందం ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం పరిధిలో గల మారేడుమిల్లి ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో ఇటీవల హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో, దానిపై నిజ నిర్ధారణ చేసే ఉద్దేశంతో విద్యార్థులు ఆ ప్రాంతాలను పరిశీలించడానికి ప్రయత్నించారు. అల్లూరి జిల్లాలో ఓయూ విద్యార్థులు పోలీస్ స్టేషన్‌కు తరలింపు.. కానీ విద్యార్థులు చింతూరు ప్రాంతానికి చేరుకోగానే పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. చింతూరులో ఉద్రిక్తత […]

Kadapa News: స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. పది మంది విద్యార్థులకు అస్వస్థత
Mancherial District: మీరు రైతు కూలీ పనులు చేసే వారి బిడ్డలు.. ప్రిన్సిపాల్ అవహేళన.. విద్యార్థుల లేఖ వైరల్
Yadadri Collector: ఇలాంటి కలెక్టర్లు చాలా అరుదు.. స్కూల్‌కి రాని స్టూడెంట్ ఇంటికి వెళ్లి..?
Alluri District: పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 57 మంది స్టూడెంట్స్‌కు అస్వస్థత, ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?
Inter exams: స్టూడెంట్స్‌కు బిగ్ అలర్ట్.. తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు
NMMS Scholarship: విద్యార్థులకు శుభవార్త.. రూ.48వేల స్కాలర్ షిప్ ఈజీగా పొందండి, అప్లికేషన్ ప్రాసెస్ ఇదే
Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు
CM Revanth Reddy: కాలేజీల బకాయిలు చెల్లిస్తాం.. సమ్మి నిర్ణయాన్ని విరమించుకోవాలి, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: కాలేజీల బకాయిలు చెల్లిస్తాం.. సమ్మి నిర్ణయాన్ని విరమించుకోవాలి, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: ప్రైవేట్ కాలేజీల బకాయిలు విడతల వారీగా చెల్లించేందుకు సానుకూలంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆయన కోరారు. కాలేజీలు యథావిధంగా నడపాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని సుమారు 2,000 ప్రైవేట్ కాలేజీలు దాదాపు రూ. 8,000 కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. ఈ బకాయిలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలం నుంచి కొనసాగుతున్నాయి. అయితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం […]

Students iPhone: ఐఫోన్‌లో రహస్య ఫీచర్లు.. విద్యార్థులకు ప్రత్యేకం.. ఇవి తెలుసా?
Crime News: ఎనిమిదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన టెన్త్ స్టూడెంట్.. చివరకు టీచర్లపై?

Big Stories

Advertisement
×