E-Paper
Advertisement
మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీ కొట్టిన స్పోర్ట్స్ బైక్.. ఐదుగురు మృతి!

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీ కొట్టిన స్పోర్ట్స్ బైక్.. ఐదుగురు మృతి!

Road Accident: మహబూబ్‌నగర్ జిల్లా పాలకొండ జంక్షన్ సమీపంలో ఆదివారం సాయంత్రం అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఒక స్పోర్ట్స్ బైక్, యూటర్న్ తీసుకుంటున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అవ్వడమే కాకుండా, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలపాలవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వేగమే మృత్యువై.. చిన్నారులను బలితీసుకుంది మృతుల వివరాల్లోకి వెళ్తే.. కారులో […]

హైడ్రా ‘రివర్స్’ పంచ్.. పొరపాటున కూల్చేశాం.. మళ్లీ కట్టుకోండి! సామాన్యుల ప్రాణాలతో చెలగాటం?

హైడ్రా ‘రివర్స్’ పంచ్.. పొరపాటున కూల్చేశాం.. మళ్లీ కట్టుకోండి! సామాన్యుల ప్రాణాలతో చెలగాటం?

HYDRAA Demolitions: హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణ ధ్యేయంగా పుట్టుకొచ్చిన హైడ్రా, క్షేత్రస్థాయిలో చేస్తున్న కొన్ని తప్పిదాలు సామాన్యుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. సియేట్ కాలనీలోని సున్నంచెరువు పరిధిలో గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన కూల్చివేతలు ఇందుకు సజీవ సాక్ష్యం. సర్వే నంబర్లు 12, 13లలో అన్ని అనుమతులు ఉన్నాయని, చట్టబద్ధంగానే నిర్మించామని యజమానులు ప్రాధేయపడినా, అధికారులు కనికరం లేకుండా జేసీబీలతో భవనాలను నేలమట్టం చేశారు. ఇన్నాళ్లూ కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము కళ్లముందే శిథిలమవ్వడంతో ఆ కుటుంబాలు రోడ్డున […]

ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తే.. సామాన్యుడి పరిస్థితి ఏంటి? – కౌషిక్ రెడ్డి ఆవేదన

ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తే.. సామాన్యుడి పరిస్థితి ఏంటి? – కౌషిక్ రెడ్డి ఆవేదన

Padi Kaushik Reddy:  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి తనపై దాడి జరిగిందని ఆరోపించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధుల భద్రతే ప్రశ్నార్థకంగా మారుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. “ఒక ఎమ్మెల్యేనే హత్య చేయడానికి ప్రయత్నిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి?” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందనకు దారితీశాయి. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత వేడెక్కుతున్నాయి. […]

కోదాడ వద్ద ఘోర ప్రమాదం.. డీసీఎంను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. స్పాట్ లో 30 మంది ప్ర‌యాణికులు

కోదాడ వద్ద ఘోర ప్రమాదం.. డీసీఎంను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. స్పాట్ లో 30 మంది ప్ర‌యాణికులు

Road Accident: కోదాడ మండల పరిధిలో తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు అతివేగంగా వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ద్వారకుంట వద్ద ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ అందరూ ప్రాణాపాయం నుండి తప్పించుకోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తేనా? ప్రాథమిక సమాచారం […]

హైదరాబాద్‌కు పోటీగా ఖమ్మం స్పోర్ట్స్ హబ్.. భారీ అంతర్జాతీయ క్రీడా మైదానం ఏర్పాటు
హైదరాబాద్ vs తెలంగాణ క్రికెట్ అసోసియేషన్.. ముదురుతున్న లీగ్ వివాదం.. రంగంలోకి బీసీసీఐ!
బిగ్ అలర్ట్.. ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ రద్దు
పాలమూరులో ఇసుక మాఫియా అరాచకం.. దందా అడ్డుకుంటే పై నుంచి ఫోన్లు..?
డిగ్రీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 15 కొత్త కోర్సులు.. ఇవి చదివితే ఉద్యోగం పక్కా..!

డిగ్రీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 15 కొత్త కోర్సులు.. ఇవి చదివితే ఉద్యోగం పక్కా..!

Degree Courses: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీ విద్యలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తోంది. కొత్త కోర్సులతో విద్యార్థుల తలరాతలు మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. సాంప్రదాయ కోర్సుల కంటే మార్కెట్ డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రాధాన్యత ఇస్తూ 15 కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుంది. అయితే దీనికి సంబంధించిన కసరత్తు కూడా ఉన్నత విద్యామండలి దాదాపు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇప్పటికే 2026-27 […]

గిరిజన గురుకులాల్లో దారుణం..  20 ఏళ్లు అయినా మినిమం పే స్కేల్ నో..?
అగ్నికి ఆహుతైన 10 ఎకరాల మొక్కజొన్న పంట.. రైతులను ఆదుకోవాలని కల్వకుంట్ల కవిత డిమాండ్
అన్నదాత ఆగ్రహం.. రోడ్డెక్కిన పూడూర్ రైతులు!
తెలంగాణ కాంగ్రెస్‌లో బిగ్ టర్నింగ్ పాయింట్.. ఏఐసీసీ వ్యూహత్మక అడుగు..!
చారిత్రక కట్టడాల పరిరక్షణలో తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రయోగం..!

చారిత్రక కట్టడాల పరిరక్షణలో తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రయోగం..!

Telangana Forts: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలోని చారిత్రక సంపదకు పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. శిథిలావస్థకు చేరుతున్న కోటలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం ద్వారా అటు వారసత్వాన్ని కాపాడటంతో పాటు, ఇటు రాబడిని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో 11 కోటలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. ప్రధాన కోటలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళికను సిద్ధం […]

TG CM Progress Report: గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో ఉద్యోగాలకు ఢోకా లేదు.. సీఎం రేవంత్ భారీ ప్లాన్!

Big Stories

Advertisement
×