E-Paper
Advertisement

Yadadri Bhuvanagiri : వందల లీటర్ల కల్తీపాలు.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..

Yadadri Bhuvanagiri : వందల లీటర్ల కల్తీపాలు.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో 350 లీటర్ల కల్తీ పాలు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు.. భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామనికి చెందిన వలిగొండ పాండు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 150 లీటర్ల కల్తీ పాలు, రెండు లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 డోలోఫర్ స్కీమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .

గౌస్ కొండా గ్రామంలో పాల వ్యాపారం చేస్తున్న అస్ఘర్ అనే వ్యక్తి కూడా పాలను కల్తీ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్ఘర్ వద్ద నుండి 200 లీటర్ల కల్తీ పాలు, 100 ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 3 డోలోఫర్ స్కీమ్డ్ మిల్క్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీమొత్తంలో కల్తీపాలను గుర్తించడంతో.. సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. రోజూ తాము ఉపయోగించే పాలు కల్తీ అవుతున్నాయని తెలిసి ఆందోళన చెందుతున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×