E-Paper
Advertisement

Venu Swamy Prediction: యుద్ధంలో పెద్ద నాయకులు, నటులు మరణిస్తారు: వేణుస్వామి జోస్యం

Venu Swamy Prediction: యుద్ధంలో పెద్ద నాయకులు, నటులు మరణిస్తారు: వేణుస్వామి జోస్యం

Venu Swamy Prediction: భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది. పాక్ పాలకులకు టన్నుల కొద్ది భయం పట్టుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తొమ్మిది ఉగ్రవాద శిబరాలపై దాడులు జరిగిన తర్వాత పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. పాకిస్థాన్ వందలాది డ్రోన్లతో అటాక్ చేస్తుంటే.. భారత్ ఎదురుదాడులు చేస్తూ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. భారత్ లోని కొన్ని ముఖ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులకు దిగుతోంది. పాక్ దాడులను భారత త్రివిధ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో పాక్ ను తగిన బుద్ధి చెప్పాలని ప్రతి భారతీయుడు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతున్నాయి.

భారత్ – పాక్ యుద్ధంపై వేణు స్వామి జోష్యం చెప్పారు. ‘భారత్ తో పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందని నేను ముందే చెప్పా. యుద్ధంతో 80% నాశనం అవుతుంది. షష్ఠ గ్రహ కూటమి వల్ల యుద్ధం జరుగుతోందని నేను ఇంతకుముందే చెప్పాను. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ సంచలనాలు ఉంటాయి. పెద్ద నాయకులు, నటులు మరణిస్తారు. ఆర్ధిక మాంద్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Indian Jawan Died: బ్రేకింగ్.. పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం

 

 

Related News

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

Big Stories

×