BigTV English
Advertisement

Venu Swamy Prediction: యుద్ధంలో పెద్ద నాయకులు, నటులు మరణిస్తారు: వేణుస్వామి జోస్యం

Venu Swamy Prediction: యుద్ధంలో పెద్ద నాయకులు, నటులు మరణిస్తారు: వేణుస్వామి జోస్యం

Venu Swamy Prediction: భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది. పాక్ పాలకులకు టన్నుల కొద్ది భయం పట్టుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తొమ్మిది ఉగ్రవాద శిబరాలపై దాడులు జరిగిన తర్వాత పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. పాకిస్థాన్ వందలాది డ్రోన్లతో అటాక్ చేస్తుంటే.. భారత్ ఎదురుదాడులు చేస్తూ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. భారత్ లోని కొన్ని ముఖ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులకు దిగుతోంది. పాక్ దాడులను భారత త్రివిధ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో పాక్ ను తగిన బుద్ధి చెప్పాలని ప్రతి భారతీయుడు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతున్నాయి.


భారత్ – పాక్ యుద్ధంపై వేణు స్వామి జోష్యం చెప్పారు. ‘భారత్ తో పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందని నేను ముందే చెప్పా. యుద్ధంతో 80% నాశనం అవుతుంది. షష్ఠ గ్రహ కూటమి వల్ల యుద్ధం జరుగుతోందని నేను ఇంతకుముందే చెప్పాను. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ సంచలనాలు ఉంటాయి. పెద్ద నాయకులు, నటులు మరణిస్తారు. ఆర్ధిక మాంద్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Indian Jawan Died: బ్రేకింగ్.. పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం


 

 

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Big Stories

×