E-Paper
Advertisement

Bharat Jodo Nyay Yatra | లండన్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావ సభ

Bharat Jodo Nyay Yatra | రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావం తెలుపుతూ తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ యూకే(బ్రిటన్) ఆధ్వర్యంలో లండన్ సోమవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడికి సమ న్యాయం జరగాలని కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమంలో భారతీయులంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Bharat Jodo Nyay Yatra | లండన్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావ సభ
Advertisement

Bharat Jodo Nyay Yatra | రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావం తెలుపుతూ తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ యూకే(బ్రిటన్) ఆధ్వర్యంలో లండన్‌లో సోమవారం సభ నిర్వహించింది. ఈ సందర్భంగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడికి సమ న్యాయం జరగాలని కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమంలో భారతీయులంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

గత కొన్నేళ్లుగా మతం, కులం పేరుతో, ఆహారం పేరుతో జరుగుతున్న దాడులపై మేధావులు మౌనం వీడాలని ఆయన అన్నారు.

Advertisement

కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, భారతీయులందరినీ కలుస్తూ.. అందరి సమస్యలు వింటూ, వారి ఆలోచనలను గౌరవిస్తూ రాహుల్ గాంధీ ముందుకు వెళ్లడం ఒక అద్భుతం అని ప్రశంసించారు.

ఈ కార్యక్రమం లో ప్రవీణ్ రెడ్డి, రాకేష్, శ్రీధర్ మంగళరపు, మేరీ, నరేష్, శ్రీనివాస్ రెడ్డి, షాయబ్ ఖాన్, మధుకర్ రెడ్డి, కళ్యాణ్, తదితర 40 మంది టీపీసీసీ ఎన్నారై సెల్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

జనవరి 18న అధికార పర్యటన లో లండన్‌ విచ్చేయనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ, ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడే ‘హలో లండన్’ కార్యక్రమం విజయవంతం చేయడానికి భారీ సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×