E-Paper
Advertisement

Bharat Jodo Nyay Yatra | లండన్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావ సభ

Bharat Jodo Nyay Yatra | రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావం తెలుపుతూ తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ యూకే(బ్రిటన్) ఆధ్వర్యంలో లండన్ సోమవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడికి సమ న్యాయం జరగాలని కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమంలో భారతీయులంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Bharat Jodo Nyay Yatra | లండన్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావ సభ
Advertisement

Bharat Jodo Nyay Yatra | రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావం తెలుపుతూ తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ యూకే(బ్రిటన్) ఆధ్వర్యంలో లండన్‌లో సోమవారం సభ నిర్వహించింది. ఈ సందర్భంగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడికి సమ న్యాయం జరగాలని కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమంలో భారతీయులంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

గత కొన్నేళ్లుగా మతం, కులం పేరుతో, ఆహారం పేరుతో జరుగుతున్న దాడులపై మేధావులు మౌనం వీడాలని ఆయన అన్నారు.

Advertisement

కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, భారతీయులందరినీ కలుస్తూ.. అందరి సమస్యలు వింటూ, వారి ఆలోచనలను గౌరవిస్తూ రాహుల్ గాంధీ ముందుకు వెళ్లడం ఒక అద్భుతం అని ప్రశంసించారు.

ఈ కార్యక్రమం లో ప్రవీణ్ రెడ్డి, రాకేష్, శ్రీధర్ మంగళరపు, మేరీ, నరేష్, శ్రీనివాస్ రెడ్డి, షాయబ్ ఖాన్, మధుకర్ రెడ్డి, కళ్యాణ్, తదితర 40 మంది టీపీసీసీ ఎన్నారై సెల్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

జనవరి 18న అధికార పర్యటన లో లండన్‌ విచ్చేయనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ, ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడే ‘హలో లండన్’ కార్యక్రమం విజయవంతం చేయడానికి భారీ సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Related News

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×