E-Paper
Advertisement

Bharat Jodo Nyay Yatra | లండన్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావ సభ

Bharat Jodo Nyay Yatra | రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావం తెలుపుతూ తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ యూకే(బ్రిటన్) ఆధ్వర్యంలో లండన్ సోమవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడికి సమ న్యాయం జరగాలని కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమంలో భారతీయులంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Bharat Jodo Nyay Yatra | లండన్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావ సభ

Bharat Jodo Nyay Yatra | రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావం తెలుపుతూ తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ యూకే(బ్రిటన్) ఆధ్వర్యంలో లండన్‌లో సోమవారం సభ నిర్వహించింది. ఈ సందర్భంగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడికి సమ న్యాయం జరగాలని కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమంలో భారతీయులంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

గత కొన్నేళ్లుగా మతం, కులం పేరుతో, ఆహారం పేరుతో జరుగుతున్న దాడులపై మేధావులు మౌనం వీడాలని ఆయన అన్నారు.

కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, భారతీయులందరినీ కలుస్తూ.. అందరి సమస్యలు వింటూ, వారి ఆలోచనలను గౌరవిస్తూ రాహుల్ గాంధీ ముందుకు వెళ్లడం ఒక అద్భుతం అని ప్రశంసించారు.

ఈ కార్యక్రమం లో ప్రవీణ్ రెడ్డి, రాకేష్, శ్రీధర్ మంగళరపు, మేరీ, నరేష్, శ్రీనివాస్ రెడ్డి, షాయబ్ ఖాన్, మధుకర్ రెడ్డి, కళ్యాణ్, తదితర 40 మంది టీపీసీసీ ఎన్నారై సెల్ కార్యకర్తలు పాల్గొన్నారు.

జనవరి 18న అధికార పర్యటన లో లండన్‌ విచ్చేయనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ, ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడే ‘హలో లండన్’ కార్యక్రమం విజయవంతం చేయడానికి భారీ సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×