E-Paper
Advertisement

MLC Kavitha: విచారణకు రాలేను.. సీబీఐకు కవిత లెటర్..

MLC Kavitha: విచారణకు రాలేను.. సీబీఐకు కవిత లెటర్..
Advertisement

 

MLC Kavitha latest news

Advertisement

MLC Kavitha latest news(TS today news): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకు లెటర్ రాశారు. విచారణకు రాలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. తనకు ఇచ్చిన 41ఏ నోటీసులు ఉపసంహించుకోవాలని కేంద్ర దర్యాప్తు సంస్థను ఆమె కోరారు. గతంలో తనకు సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ తాజాగా 41ఏ సెక్షన్ నోటీసు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. ఇది పూర్తి విరుద్ధమైన చర్యగా పేర్కొన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సోమవారం విచారణకు హాజరుకావాలని తాజాగా సీబీఐ కవితకు నోటీసులు ఇచ్చింది. అయితే ఈ విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐకు లేఖ ద్వారా సమాచారం పంపారు. ఆ రోజు ముందే ప్లాన్ చేసుకున్న ప్రోగామ్స్ తనకు ఉన్నాయని తెలిపారు. సీబీఐ విచారణకు వర్చువల్ పద్ధతిలో హాజరుకావడానికి అభ్యంతరం లేదన్నారు. ఈ పద్ధతి ద్వారా సీబీఐకు కావాల్సిన సమాచారం ఇస్తానన్నారు.

Advertisement

Read More: హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన డిప్యూటీ మేయర్..

సీబీఐకు కొన్ని ప్రశ్నలు వేశారు ఎమ్మెల్సీ కవిత. సెక్షన్‌ 41ఏ కింద తనకు ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో క్లారిటీ లేదన్నారు. నోటీసు జారీ చేసిన సమయం కూడా అనుమానాలు కలిగిస్తోందని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.

 

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×