E-Paper
Advertisement

రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు..!

రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు..!
Advertisement

Kharif MSP: స్వేచ్ఛ బ్యూరో:  2026-27లో ఖరీఫ్ సీజన్‌‌కు గాను 14 రకాల ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం చారిత్రాత్మక, రైతు పక్షపాత నిర్ణయం తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రధాని మోడీ మన రైతన్నల సంక్షేమం, శ్రేయస్సుపై ఎల్లప్పుడూ పూర్తి అంకితభావంతో ఉందన్నారు.

Also Read: నొప్పిలోనే సుఖం వెతుక్కునే భర్త… ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే మైండ్ బ్లోయింగ్ మూవీ

వివరాలిలా..

Advertisement

ఈ కనీస మద్దతు ధర పెంపులో అత్యధికంగా.. పొద్దుతిరుగుడు(సన్‌ఫ్లవర్) గింజలపై క్వింటాల్‌కు రూ.622, పత్తిపై క్వింటాల్‌కు రూ.557, వలిసెల(నైజర్ సీడ్)పై క్వింటాల్‌కు రూ.515, నువ్వులపై క్వింటాల్‌కు రూ.500 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ కీలక నిర్ణయం రైతులు పండించిన పంటలకు లాభదాయకమైన గిట్టుబాటు ధరను అందించడమే కాకుండా, వారి ఆదాయ భద్రతను పటిష్టం చేస్తుందన్నారు. అలాగే భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధి, అభివృద్ధి పథంలో మరింత బలోపేతం చేస్తుందన్నారు. అన్నదాతల సంక్షేమానికి అంకితమైన ఈ ప్రాధాన్యతా నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోడీకి రాంచందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

Also read: కాంగ్రెస్ మరో కొత్త ప్లాన్.. ఓకే దెబ్బకు రెండు పిట్టలు!

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×