E-Paper
Advertisement

రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు..!

రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు..!
Advertisement

Kharif MSP: స్వేచ్ఛ బ్యూరో:  2026-27లో ఖరీఫ్ సీజన్‌‌కు గాను 14 రకాల ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం చారిత్రాత్మక, రైతు పక్షపాత నిర్ణయం తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రధాని మోడీ మన రైతన్నల సంక్షేమం, శ్రేయస్సుపై ఎల్లప్పుడూ పూర్తి అంకితభావంతో ఉందన్నారు.

Also Read: నొప్పిలోనే సుఖం వెతుక్కునే భర్త… ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే మైండ్ బ్లోయింగ్ మూవీ

వివరాలిలా..

Advertisement

ఈ కనీస మద్దతు ధర పెంపులో అత్యధికంగా.. పొద్దుతిరుగుడు(సన్‌ఫ్లవర్) గింజలపై క్వింటాల్‌కు రూ.622, పత్తిపై క్వింటాల్‌కు రూ.557, వలిసెల(నైజర్ సీడ్)పై క్వింటాల్‌కు రూ.515, నువ్వులపై క్వింటాల్‌కు రూ.500 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ కీలక నిర్ణయం రైతులు పండించిన పంటలకు లాభదాయకమైన గిట్టుబాటు ధరను అందించడమే కాకుండా, వారి ఆదాయ భద్రతను పటిష్టం చేస్తుందన్నారు. అలాగే భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధి, అభివృద్ధి పథంలో మరింత బలోపేతం చేస్తుందన్నారు. అన్నదాతల సంక్షేమానికి అంకితమైన ఈ ప్రాధాన్యతా నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోడీకి రాంచందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

Also read: కాంగ్రెస్ మరో కొత్త ప్లాన్.. ఓకే దెబ్బకు రెండు పిట్టలు!

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×