E-Paper
Advertisement

CM Revanth Reddy Delhi Tour : మెట్రో విస్తరణకు నిధులివ్వండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వినతి..

CM Revanth Reddy Delhi Tour : మెట్రో విస్తరణకు నిధులివ్వండి..  కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వినతి..
Advertisement
CM Revanth Reddy Delhi Tour

CM Revanth Reddy Delhi Tour : హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు కావాల్సిన నిధులు అందించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్రమంత్రి హరదీప్ సింగ్ పూరీని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌… భాగ్యనగరంలో మెట్రో విస్తరణకు సంబంధించి.. పలు కీలక అంశాలను హరదీప్‌సింగ్‌కు వివరించారు.

దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సీఎం కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్రమంత్రితో CS శాంతి కుమారి కూడా సమావేశమయ్యారు.

Advertisement

ఢిల్లీ పర్యటనలో ఉన్నముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ను కలిశారు. రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ లు ఉన్నారు.

.

Advertisement

.

Related News

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

Big Stories

Advertisement
×