E-Paper
Advertisement

CM Revanth Reddy: పాలకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పాలకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయాలపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీకి లభిస్తున్న ప్రజాభిమానమే ఈ ఫలితాలకు నిదర్శనమని, గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు నాయకులు ఐక్యంగా పనిచేయడం వల్లే విజయాలు సాధ్యమయ్యాయని సీఎం పేర్కొన్నారు.

Also Read: Auto Ram Prasad: డైరెక్టర్ గా మారనున్న జబర్దస్త్ కమెడియన్.. బుల్లితెరకు గుడ్ బై చెప్పినట్టేనా?

అన్ని విధాల సహకారం అందిస్తాం 

Advertisement

స్థానిక నాయకత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తోందని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త అభినందనీయుడని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ప్రాధాన్య అవసరాలు, చేపట్టాల్సిన పనులపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. ఈ భేటీతో పాలకుర్తి అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపునిచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: Harish Rao: రెండేళ్లుగా ఓపికగా గమనిస్తున్నాం.. ఇక‌ గల్లా పట్టి నిలదీస్తాం: హరీష్ రావు

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×