E-Paper
Advertisement

CM Revanth Reddy TSPSC : టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై సీఎం ఫోకస్ .. త్వరలో గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్..

CM Revanth Reddy TSPSC : టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై సీఎం ఫోకస్ .. త్వరలో గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్..

CM Revanth Reddy TSPSC : టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. అన్ని పోటీ పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేయాలనే అలోచనలో ఉంది ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగానే మార్పులు చేయాలని భావిస్తోంది.

త్వరలోనే గ్రూప్ 2 పరీక్ష షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా అభయాహస్తం మ్యానిఫెస్టోలో జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇచ్చిన హమీలను నెరవేర్చే పనిలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది.

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×