E-Paper
Advertisement

Cm Revanthreddy: వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం.. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం..

Cm Revanthreddy: వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం.. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం..
CM Revanth reddy Speech

Cm Revanth reddy Speech(Political news today telangana):

తెలంగాణ ఆర్థిక పరిస్థతిపై శాసన సభలో విడుదల చేసిన శ్వేత పత్రంపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణాను బలమైన రాష్ట్రంగా నిలపడమే ఏకైక లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తవ పరిస్థతులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశామని, అందుకే ఆర్భీఐ, కాగ్ నుంచి సమాచారం తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. శ్వేతపత్రంపై అక్బరుద్దీన్ అనుమానం వ్యక్తం చేశారన్నారు.

శ్వేత పత్రం విషయంలో తాము కొత్తగా చేసింది ఏమీ లేదు గత ప్రభుత్వం చేసిన ఖర్చులను ప్రజలకు తెలిపే ప్రయత్నం చేశామన్నారు. అనుమానాలను తీర్చేందుకే అవసరమైన చోట ఆర్భీఐ, కాగ్ నివేదికలను ప్రస్తావించామన్నారు.

Tags

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×