E-Paper
Advertisement

Cm Revanthreddy: వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం.. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం..

Cm Revanthreddy: వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం.. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం..
Advertisement
CM Revanth reddy Speech

Cm Revanth reddy Speech(Political news today telangana):

తెలంగాణ ఆర్థిక పరిస్థతిపై శాసన సభలో విడుదల చేసిన శ్వేత పత్రంపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణాను బలమైన రాష్ట్రంగా నిలపడమే ఏకైక లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తవ పరిస్థతులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశామని, అందుకే ఆర్భీఐ, కాగ్ నుంచి సమాచారం తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. శ్వేతపత్రంపై అక్బరుద్దీన్ అనుమానం వ్యక్తం చేశారన్నారు.

శ్వేత పత్రం విషయంలో తాము కొత్తగా చేసింది ఏమీ లేదు గత ప్రభుత్వం చేసిన ఖర్చులను ప్రజలకు తెలిపే ప్రయత్నం చేశామన్నారు. అనుమానాలను తీర్చేందుకే అవసరమైన చోట ఆర్భీఐ, కాగ్ నివేదికలను ప్రస్తావించామన్నారు.

Tags

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×