E-Paper
Advertisement

లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవు.. కాంగ్రెస్ నేతలకు ఎంపీ మల్లు రవి సీరియస్ వార్నింగ్

లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవు.. కాంగ్రెస్ నేతలకు ఎంపీ మల్లు రవి సీరియస్ వార్నింగ్
Advertisement

Party Discipline: స్వేచ్ఛ బ్యూరో : పార్టీలో వివాదాలు లేకుండా పనిచేయాల్సిందేనని క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి తెలిపారు. ఆదివారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. పార్టీలో నేతల మధ్య సమన్వయం అవసరం అన్నారు. పదే పదే కావాలని సమస్యలు సృష్టిస్తే ఆయా నేతలను సస్పెండ్ చేయడం తప్పనిసరి అంటూ హెచ్చరించారు.

ఇక పాలకుర్తి నియోజకవర్గం అంశంపై డిస్కషన్ చేశామన్నారు. క్రమశిక్షణ కమిటిలో పాలకుర్తి నియోజకవర్గం నుండి జాన్సీ రెడ్డి హాజరయ్యారన్నారు. గతంలో జాన్సీ రెడ్డి, యశ్వస్విని రెడ్డి లు పార్టీ కి వ్యతిరేకంగా పని చేస్తున్నారని హరిప్రసాద్, కృష్ణ కిషోర్ పై కంప్లైంట్ ఇచ్చారని, కాంగ్రెస్ క్యాడర్ ని పట్టించుకోవడం లేదని ఫిర్యాదు వచ్చిందన్నారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలను గాంధీభవన్ కు పిలిపించి మాట్లాడమన్నారు. అన్ని వివరాలు రికార్డు చేశామన్నారు. ఎమ్మెల్యే యశ్వస్విని రెడ్డి అందుబాటులో లేనందున మరోసారి కమిటీ భేటీ కానున్నదన్నారు. ఈ నెల 30న మీటింగ్ నిర్వహిస్తామన్నారు. అంతేగాక ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నేతలతో కూడా మాట్లాడతామన్నారు. అంతిమంగా అందరూ పార్టీ కోసం పనిచేయాల్సిందేనని నొక్కి చెప్పారు.

Also Read: నెలాఖరుకల్లా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×