E-Paper
Advertisement

Kamareddy : సీఎం రేవంత్ రెడ్డి పాటపై వివాదం.. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య..

Kamareddy : సీఎం రేవంత్ రెడ్డి పాటపై వివాదం.. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య..

Kamareddy : న్యూఇయర్ వేడుకల్లో పాట కారణంగా తలెత్తిన గొడవలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పాట విషయంలో తలెత్తిన గొడవ కారణంగా సాదుల రాములు అనే కాంగ్రెస్ నేతను నలుగురు బీఆర్ఎస్ నేతలు హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నసురుల్లాబాద్ మండలం నాచుపల్లిలో జరిగింది.

రాములు హత్యతో గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది. అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పోలీసుల మోహరించి గొడవలు తలెత్తకుండా చూస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Tags

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×