E-Paper
Advertisement

Kamareddy : సీఎం రేవంత్ రెడ్డి పాటపై వివాదం.. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య..

Kamareddy : సీఎం రేవంత్ రెడ్డి పాటపై వివాదం.. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య..
Advertisement

Kamareddy : న్యూఇయర్ వేడుకల్లో పాట కారణంగా తలెత్తిన గొడవలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పాట విషయంలో తలెత్తిన గొడవ కారణంగా సాదుల రాములు అనే కాంగ్రెస్ నేతను నలుగురు బీఆర్ఎస్ నేతలు హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నసురుల్లాబాద్ మండలం నాచుపల్లిలో జరిగింది.

రాములు హత్యతో గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది. అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పోలీసుల మోహరించి గొడవలు తలెత్తకుండా చూస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Tags

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×