E-Paper
Advertisement

Kamareddy : సీఎం రేవంత్ రెడ్డి పాటపై వివాదం.. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య..

Kamareddy : సీఎం రేవంత్ రెడ్డి పాటపై వివాదం.. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య..
Advertisement

Kamareddy : న్యూఇయర్ వేడుకల్లో పాట కారణంగా తలెత్తిన గొడవలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పాట విషయంలో తలెత్తిన గొడవ కారణంగా సాదుల రాములు అనే కాంగ్రెస్ నేతను నలుగురు బీఆర్ఎస్ నేతలు హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నసురుల్లాబాద్ మండలం నాచుపల్లిలో జరిగింది.

రాములు హత్యతో గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది. అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పోలీసుల మోహరించి గొడవలు తలెత్తకుండా చూస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Tags

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×