E-Paper
Advertisement

Congress Vijayabheri Yatra : రామప్పకు రాహుల్, ప్రియాంక.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Congress Vijayabheri Yatra : రామప్పకు రాహుల్, ప్రియాంక.. ఆలయంలో ప్రత్యేక పూజలు
Advertisement

Congress Vijayabheri Yatra : ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి తెలంగాణలో జోరు చూపించనున్నారు.ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న వారికి కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. జానపద కళాకారులు నృత్యాలతో స్వాగతించారు. అక్కడి నుంచి..ప్రత్యేక హెలికాఫ్టర్ లో ములుగుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో రామప్ప ఆలయానికి వెళ్లారు. ఆలయ చరిత్ర గురించి, శిల్పశైలిని గురించి అక్కడి పురోహితులను అడిగి తెలుసుకున్నారు రాహుల్ గాంధీ.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క స్వాగతం పలికారు. రామప్ప ఆలయంలో.. ఆ ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఇరువురికి ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ బాహ్య ప్రదేశాల్లో ఉన్న కట్టడాలను, ఆలయ గోడలపై చెక్కి ఉన్న శిల్పాలను రాహుల్, ప్రియాంక సందర్శించారు. అక్కడి నుంచి రామానుజపురం లో జరిగే భారీ బహిరంగ సభకు పయనమయ్యారు.

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×