E-Paper
Advertisement

Congress Vijayabheri Yatra : రామప్పకు రాహుల్, ప్రియాంక.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Congress Vijayabheri Yatra : రామప్పకు రాహుల్, ప్రియాంక.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Congress Vijayabheri Yatra : ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి తెలంగాణలో జోరు చూపించనున్నారు.ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న వారికి కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. జానపద కళాకారులు నృత్యాలతో స్వాగతించారు. అక్కడి నుంచి..ప్రత్యేక హెలికాఫ్టర్ లో ములుగుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో రామప్ప ఆలయానికి వెళ్లారు. ఆలయ చరిత్ర గురించి, శిల్పశైలిని గురించి అక్కడి పురోహితులను అడిగి తెలుసుకున్నారు రాహుల్ గాంధీ.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క స్వాగతం పలికారు. రామప్ప ఆలయంలో.. ఆ ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఇరువురికి ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ బాహ్య ప్రదేశాల్లో ఉన్న కట్టడాలను, ఆలయ గోడలపై చెక్కి ఉన్న శిల్పాలను రాహుల్, ప్రియాంక సందర్శించారు. అక్కడి నుంచి రామానుజపురం లో జరిగే భారీ బహిరంగ సభకు పయనమయ్యారు.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×