E-Paper
Advertisement

Khammam Weather : ఖమ్మంపై మిగ్ జాం ఎఫెక్ట్.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు

Khammam Weather : ఖమ్మంపై మిగ్ జాం ఎఫెక్ట్.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
Khammam Weather news

Khammam Weather news(Rain news today telangana):

మిగ్ జాం తుపాన్ పై అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక సూచించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో మంగళవారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులను హాస్టల్ విడిచి బయటకు వెళ్లకుండా నియంత్రణ చేయాలని, అత్యవర సేవలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము 08744 241950 నబంర్ ను సంప్రదించాలిని చెప్పారు. ప్రజలు తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, ఇతర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని సూచించారు.

కలెక్టర్ ప్రియాంక ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా యంత్రాంగం అత్యవసర సేవలకు మండల డివిజన్, జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అందరికీ అన్ని రకాల సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తుపాను ప్రభావం తగ్గే వరకు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ యంత్రాంగ సలహాలు, సూచనలను పాటించాలని ప్రజలను కోరారు.

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×