E-Paper
Advertisement

Drugs : హైదరాబాద్‌లో స్పెషల్ రైడ్స్.. అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్..

Drugs : హైదరాబాద్‌లో స్పెషల్ రైడ్స్.. అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్..
Advertisement

Drugs : సీఎం రేవంత్ సర్కారు.. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేస్తున్న క్రమంలో పోలీసులు కూడా మరింత స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ తో ఇద్దరు అంతర్ రాష్ట్ర డ్రగ్స్ సరఫరా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 56 లక్షల రూపాయల విలువైన 3.5 కేజీల ఓపియంని పట్టుకున్నారు. అలానే 45 గ్రాముల పొప్పిస్ట్రా పౌడర్.. 2 లక్షల 80 వేల రూపాయల నగదు.. ఒక ద్విచక్ర వాహనం, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.

కాగా నూతన సంవత్సర వేడుకలని టార్గెట్ చేస్తూ.. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి.. ఒపియం, పొప్పీ స్ట్రా డ్రగ్స్ ను అక్రమంగా తరలించినట్లు పోలీసులు గుర్తించారు.ఈ కేసులో రాజస్థాన్ కి చెందిన శశిపాల్ బిష్ణోయ్, మదన్ లాల్ బిష్ణోయ్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.శశిపాల్ గతంలో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ జైల్ కి వెళ్లొచ్చాడని అన్నారు.

Advertisement

వీరి అరెస్టుతో.. డ్రగ్స్ తో ఈవెంట్ చేసే వారికి బ్రేక్ వేసినట్లు అయ్యిందని పోలీసులు తెలిపారు. నిందితులు.. వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ కి అమ్మడానికి చిన్న పాకెట్స్ గా తయారు చేశారని తేల్చారు. న్యూ ఇయర్ వేడుకల్ని దృష్టిలో పెట్టుకొని పబ్స్, బార్ లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీపీ సుధీర్ బాబు చెప్పారు.

Tags

Related News

స్పోర్ట్స్ అథారిటీలో మాజీ చైర్మన్‌దే సుప్రీం రోల్.. అసలేం జరుగుతోంది?

ఏ పార్టీలోకి వెళ్తే ఫ్యూచర్ ఉంటది? గ్రామీణ యువత పొలిటికల్ స్కెచ్!

మౌలాలి వద్ద రైలుపై తెగిపడ్డ విద్యుత్ తీగలు.. నిప్పురవ్వలు -ప్రయాణికులు బెంబేలు, రైలును నిలిపేసిన లోకో పైలెట్

మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. వినాయక మండపం వద్ద ఘర్షణ.. వ్యక్తి దారుణ హత్య!

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

కేటీఆర్‌ పీఏ, పీఆర్వోలకు సైఫాబాద్ పోలీసుల నోటీసులు.. నేడే విచారణ!

కారు కొనడానికి వచ్చి.. పిస్టల్‌ చూపించి కారుతో ఉడాయించారు!

మూసీ మధ్యలో 3 ఎకరాల భూమి కబ్జా.. వారిపై హైడ్రా సైలెంట్ ఎందుకు?

Big Stories

Advertisement
×