E-Paper
Advertisement

Earth Hour: చీకట్లోకి ఆ ఐకానిక్ కట్టడాలు.. హైదరాబాద్‌లో ఎర్త్ అవర్..

Earth Hour: చీకట్లోకి ఆ ఐకానిక్ కట్టడాలు.. హైదరాబాద్‌లో ఎర్త్ అవర్..
Advertisement

Earth Hour In HyderabadEarth Hour In Hyderabad(Telangana news): ఎర్త్ అవర్ పాటించడంలో భాగంగా ఈ శనివారం(మార్చి 23) గంటపాటు హైదరాబాద్‌లోని ఐకానిక్ కట్టడాలు చీకటిగా మారేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రడ్జి, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, చార్మినార్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీతో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఐకానిక్ స్మారక చిహ్నాలు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు లైట్లను ఆపివేయనున్నాయి.

పర్యావరణ సమస్యలు, రోజువారీ విద్యుత్ వినియోగ ప్రభావం గురించి అవగాహన పెంచడమే ఎర్త్ అవర్ లక్ష్యం.

Advertisement

ఈ ఉద్యమం వ్యక్తులు, సంస్థలు కమ్యూనిటీలు.. అన్ని అనవసరమైన లైట్లను ఒక గంట పాటు ఆఫ్ చేయమని ప్రోత్సహిస్తుంది. పర్యావరణం పట్ల వారి నిబద్ధతకు, వ్యక్తిగత మార్పుకు సంభావ్యతకు ప్రతీకగా ఈ ఉద్యమం నిలుస్తుంది. ఎర్త్‌ అవర్‌ను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

Tags

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×