BigTV English

EC Notice To Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు..

EC Notice To Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు..

EC Notice To Rajagopal Reddy : నగదు బదిలీ వ్యవహారంలో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డికి… ఈసీ నోటీసులు జారీ చేసింది. రాజ్‌గోపాల్ ‌రెడ్డి కుటుంబ సంస్థ సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌ ఖాతా నుంచి మునుగోడు పరిధిలోని 23 మందికి 5కోట్ల 22లక్షల రూపాయలు బదిలీ చేశారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్… ఈసీకి ఫిర్యాదు చేశారు.


ఓటర్లను ప్రలోభపెట్టేందుకే ఈ మొత్తం బదిలీ చేశారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. నగదు బదిలీపై సమాధానం చెప్పాలని నోటీసు జారీచేసింది. ఫిర్యాదులోని అన్ని అంశాలపై స్పష్టత ఇస్తూ ఇవాళ సాయంత్రం 4 గంటల్లోపు సమాధానం చెప్పాలని ఈసీ ఆదేశించింది.


Tags

Related News

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Big Stories

×