E-Paper
Advertisement

IAS Transfers : తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీ.. రిజ్వీకి అదనపు బాధ్యతలు

IAS Transfers : తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీ.. రిజ్వీకి అదనపు బాధ్యతలు

Telangana IAS Officers Transfers : తెలంగాణలో మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్ గా శ్రీదేవిని నియమించింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఉన్న రిజ్వీకి వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ గా, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది.

డిజాస్టర్ మేనేజ్ మెంట్ జాయింట్ సెక్రటరీగా హరీష్, హెచ్ఏసీఏ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి లను బదిలీ చేసింది. పురపాలకశాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రియాంక, మార్క్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేసింది. ట్రాన్స్ పోర్ట్ , హౌసింగ్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వికాస్ రాజ్ ను రవాణా, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు జీఓ విడుదల చేసింది.

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×