E-Paper
Advertisement

Rythu Bandhu : అనుకున్నదొకటి.. అయినదొకటి.. బీఆర్ఎస్ కు ఎన్నికల సంఘం ఝలక్

Rythu Bandhu : అనుకున్నదొకటి.. అయినదొకటి.. బీఆర్ఎస్ కు ఎన్నికల సంఘం ఝలక్
Advertisement

Rythu Bandhu : బీఆర్ఎస్ నాయకులు అనుకున్నదొకటి.. అయినదొకటి. రైతుబంధు విషయంలో కాంగ్రెస్‌ను దారుణంగా కార్నర్ చేయొచ్చని భావించారు. ఓ ప్లాన్ రెడీ చేసుకుని తొలి అడుగు వేశారు కూడా. అయితే అటువైపు నుంచి ఊహించని విధంగా రియాక్షన్ రావడంతో గులాబీ నాయకులు షాక్ తిన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కంగారు మామూలుగా లేదు.

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. రైతుబంధు అమలుకు వ్యవసాయ శాఖ ఈసీ అనుమతి కోరింది. ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వదనే ఉద్దేశంతో లేఖ రాసినట్లు ప్రచారం. ఎలాగూ ఈసీ అనుమతి నిరాకరిస్తుందని.. ఇదంతా కాంగ్రెస్ కుట్రగా ప్రజల్లో ప్రచారం చేసుకోవచ్చని స్కెచ్ వేశారు. కానీ.. ఎన్నికల సంఘం నుంచి ఊహించని రిప్లై వచ్చింది. ఏ తేదీ నుంచి రైతుల ఖాతాలో నగదు జమ చేస్తారో చెప్తే పరిశీలిస్తామని ఈసీ రిప్లై ఇచ్చింది. దీంతో అధికార పార్టీ నాయకులు ఖంగుతిన్నారు.

Advertisement

ఎన్నికల సంఘం నిర్ణయంపై అధికారపార్టీ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇప్పుడేం చేయాలో వారికి పాలుపోవడం లేదు. రైతుబంధు నిధులు జమ చేసేందుకు ఖజానా నిండుకుంది. నిధుల కొరత ఉండటంతో సమాధానం దాటవేస్తూ మరో లేఖ రాసినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎరక్కపోయి ఇరుక్కుపోయామని అధికార పార్టీ నాయకులు తల పట్టుకుంటున్నారు.

Related News

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

Big Stories

Advertisement
×