E-Paper
Advertisement

Fog Effect : పొగమంచు కప్పేస్తుంది.. పెరుగుతున్న ప్రమాదాలు..

Fog Effect : పొగమంచు కప్పేస్తుంది.. పెరుగుతున్న ప్రమాదాలు..
Fog Effect in Telangana

Fog Effect in Telangana(TS today news):

హైదారాబాద్ శివారు ప్రాంతాలు, హైవేలను.. పొగమంచు కప్పేస్తుంది. మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనం దగ్గరకు వచ్చినా సరే కనిపించని పరిస్థితి ఎదురవుతోంది. లైట్లు వేసుకుని వెళ్లినా ఎదురుగా ఏముందో కనిపించడంలేదు. దీంతో నిత్యం రోడ్డుపై ప్రయాణించేవారి పరిస్థితి దారుణంగాతయారైంది. దీంతో విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఢిల్లీ సహా ఉత్తరాదిన పొగమంచు కమ్మేసింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది. ఫాగ్ లైట్లు ఉపయోగించాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయంఏర్పడుతోంది. అయితే ఇప్పటికే ఢిల్లీలో రెడ్‌ అలెర్ట్ జారీ చేశారు.

పొగమంచు కారణంగా ప్రమాదాలు జరగడం మాట అటుంచితే.. అనారోగ్య సమస్యలు దరిచేరతాయని వైద్యులు చెబుతున్నారు. బయటకు వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×