E-Paper
Advertisement

డేంజర్ బెల్స్.. భద్రాచలం వద్ద కృంగిన గోదావరి బ్రిడ్జి.. అక్కడ రాకపోకలు బంద్..?

డేంజర్ బెల్స్.. భద్రాచలం వద్ద కృంగిన గోదావరి బ్రిడ్జి.. అక్కడ రాకపోకలు బంద్..?
Advertisement

Bridge Collapse: స్వేచ్చ బ్యూరో: గోదావరి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు భారీగా కుంగింది. రాకపోకలను తక్షణమే నిలిపివేశారు. ప్రస్తుతం రాకపోకలన్నీ కొత్త వంతెన మీదుగా జరుగుతున్నాయి. భారీ వాహనాల రాకతో పాత బ్రిడ్జి పై ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం వద్ద అకస్మాత్తుగా కుంగిన గోదావరి రెండో బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు దీనిపై రాకపోకలు బందయ్యాయి.

బలరాం నాయక్ కృషి..

ఏడాదికే భద్రాచలం బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కుంగడంతో అప్రోచ్ రోడ్డు పనులకు నాసిరకం గ్రావెల్ వాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటా మని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా నాటి భద్రాచలం పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ కృషి మేరకు గోదావరి నది పై రెండో వంతెన మంజూరైంది. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు 10 ఏళ్ల కు పైగా సాగాయి. ఏడాది క్రితమే ప్రారంభమైంది.

Advertisement

Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి తెలుగు యువతి దుర్మరణం

బిఆర్ఎస్ హయాంలో..

గత బిఆర్ఎస్ హయాంలో అప్రోచ్ రోడ్డు పనులు సాగాయి. ఐతే భద్రాచలం – సారపాక మధ్య ఉన్న గోదావరి నదిపై నిర్మించిన రెండో కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు అకస్మాత్తుగా కుంగినందున దీనిపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పాత మెదటి బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. కేబినెట్‌లో వారికే చోటు, ఆ కీలక నేతలు ఎవరెవరంటే

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×