Organ Transport: అత్యవసరం కింద ఓ వ్యక్తి కోసం బెంగళూరు నుండి ఉపిరితిత్తులకు సికింద్రాద్కి తీసుకున్నారు. అందుకు గాను దీనికోసం ఓ ప్రత్యేక వైద్య బృందంతో శంషాబాద్ విమానాశ్రయం నుండి సికింద్రాబాద్కి ఉపిరితిత్తులను తరలించనున్నారు. అయితే ఉపిరి తిత్తులను ప్రత్యేకమైన అంబులెన్స్ ద్వారా తరలించనున్నారు. అందుకుగాను పట్టణంలో పోలీసులు శంషాబాద్ విమనాశ్రయం నుండి కిమ్స్ ఆసుపత్రికి వెల్లే మార్గంలో ఒ ప్రత్యేక మైన గ్రీన్ చానల్ అనే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు.
Also Read: డ్యూటీలో ఉండి ఆ సీన్లు.. కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన ఏఎస్ఐ
ప్రయాణ మార్గంలో ఆసుపత్రికి వెల్లే సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గ్రీన్ చానల్ అనే కార్యక్రమం నిర్వహించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెల్లే మార్గంలో అంబులెన్స్ ట్రాఫిక్ సమస్యలు తెలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. దీనికోసం అంబులెన్సు వెల్లేమార్గంలో ప్రజంలందరు పోలీసులుకు సహకరించాలని ఈ మార్గల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని పోలీసులు తెలిపారు. దీనికోసం పోలీసులు ప్రత్యేక ఎర్పాట్లు చేసారు. కేవలం 20 నిమిషాల్లో విమానాశ్రయం నుండి విజయవంతంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి గ్రీన్ చానల్ ద్వారా తరలించారు.
బెంగళూరు నుంచి అత్యవసరంగా సికింద్రాబాద్కు ఊపిరితిత్తులు
ఊపిరితిత్తులు తీసుకొస్తున్న వైద్య బృందం
బెంగళూరు నుంచి ఎయిర్లిఫ్ట్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలింపు
శంషాబాద్ నుంచి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా..
సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి చేరుకోనున్న వైద్య బృందంఈ మేరకు… pic.twitter.com/5CwUPU2TqL
— BIG TV Breaking News (@bigtvtelugu) April 6, 2026
Also read: రైతు కమీషన్పై అధికారుల కుట్ర.. 7 నెలలుగా ఉద్యోగులకు వేతనాలు బంద్..?