E-Paper
Advertisement

Madhapur Cable Bridge : కేబుల్ బ్రిడ్జిపై మరో ప్రమాదం.. ఇద్దరు మృతి

Madhapur Cable Bridge : కేబుల్ బ్రిడ్జిపై మరో ప్రమాదం.. ఇద్దరు మృతి

Madhapur Cable Bridge Accident

Madhapur Cable Bridge Accident(Hyderabad latest news): మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై మరో ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు వ్యక్తులు కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా.. వారిని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Also Read : టిప్పర్ బోల్తా.. మట్టిలో కూరుకుపోయి ముగ్గురు దుర్మరణం

తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. నగరంలో ఇటీవల ఇలాంటి హిట్ అండ్ రన్ కేసులు తరచుగా నమోదవుతున్నాయి.

Tags

Related News

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Big Stories

×