E-Paper
Advertisement

Madhapur Cable Bridge : కేబుల్ బ్రిడ్జిపై మరో ప్రమాదం.. ఇద్దరు మృతి

Madhapur Cable Bridge : కేబుల్ బ్రిడ్జిపై మరో ప్రమాదం.. ఇద్దరు మృతి
Advertisement

Madhapur Cable Bridge Accident

Madhapur Cable Bridge Accident(Hyderabad latest news): మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై మరో ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు వ్యక్తులు కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా.. వారిని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Also Read : టిప్పర్ బోల్తా.. మట్టిలో కూరుకుపోయి ముగ్గురు దుర్మరణం

తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. నగరంలో ఇటీవల ఇలాంటి హిట్ అండ్ రన్ కేసులు తరచుగా నమోదవుతున్నాయి.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×