E-Paper
Advertisement

Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఫుడ్ డెలివరీ బాయ్ దుర్మరణం..

Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఫుడ్ డెలివరీ బాయ్ దుర్మరణం..

Hyderabad : హైదరాబాద్‌లో రోడ్డ ప్రమాదం జరిగింది. మియాపూర్‌లోని డీఏవీ స్కూల్ సీమపంలో వేగంగా వస్తున్న ఓ కారు స్విగ్గీ డెలివరీ బాయ్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అప్పటికే యువకుడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. దీంతో కెసు నమోదు చుసుకున్న పోలీసులు కారు యజమానిని అదుపులొకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×