E-Paper
Advertisement

Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఫుడ్ డెలివరీ బాయ్ దుర్మరణం..

Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఫుడ్ డెలివరీ బాయ్ దుర్మరణం..
Advertisement

Hyderabad : హైదరాబాద్‌లో రోడ్డ ప్రమాదం జరిగింది. మియాపూర్‌లోని డీఏవీ స్కూల్ సీమపంలో వేగంగా వస్తున్న ఓ కారు స్విగ్గీ డెలివరీ బాయ్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అప్పటికే యువకుడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. దీంతో కెసు నమోదు చుసుకున్న పోలీసులు కారు యజమానిని అదుపులొకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags

Related News

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

అమ్మోరు సాక్షిగా రూ.లక్ష లంచం.. పోశమ్మ గుడి వద్ద ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు!

సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్?

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

Big Stories

Advertisement
×