E-Paper
Advertisement

Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఫుడ్ డెలివరీ బాయ్ దుర్మరణం..

Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఫుడ్ డెలివరీ బాయ్ దుర్మరణం..
Advertisement

Hyderabad : హైదరాబాద్‌లో రోడ్డ ప్రమాదం జరిగింది. మియాపూర్‌లోని డీఏవీ స్కూల్ సీమపంలో వేగంగా వస్తున్న ఓ కారు స్విగ్గీ డెలివరీ బాయ్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అప్పటికే యువకుడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. దీంతో కెసు నమోదు చుసుకున్న పోలీసులు కారు యజమానిని అదుపులొకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×