BigTV English

Hyderabad : చిన్నారుల మధ్య ఘర్షణ.. 12 మంది విద్యార్థుల దాడి.. ఓ బాలుడు మృతి..

Hyderabad : చిన్నారుల మధ్య ఘర్షణ.. 12 మంది విద్యార్థుల దాడి.. ఓ బాలుడు మృతి..

Hyderabad : హైదరాబాద్ నార్సింగీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అల్కాపూరీ కాలనీ మదర్సాలో చిన్నారుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ బాలుడు మరణించడం సంచలనంగా మారింది. మదర్సాలో బీహార్ కు చెందిన 12 మంది విద్యార్ధులు ఉంటున్నారు. అయితే గురువారం రాత్రి వారి మధ్య వివాదం జరిగింది.


మహ్మద్ రకీమ్ అనే బాలుడిపై మిగతా పిల్లలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రకీమ్ అక్కడే కుప్పకూలాడు. బాధితుడిని హుటాహుటిన గోల్కొండ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.


Related News

Guntur Crime: లవర్‌తో కలిసి భర్తను చంపేసిన భార్య.. గుంటూరు జిల్లాలో దారుణ ఘటన

Vishal Brahma Arrest: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ హీరో.. రూ.40 కోట్ల మత్తు పదార్థాలు స్వాధీనం

Tandoor Crime: రైలు ఎక్కుతూ జారిపడి ASI మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన

Raipur Crime News: టీనేజీ యువతి ఒత్తిడి.. మొండి కేసిన ప్రియుడు, గొంతు కోసి చంపేసింది

Chittoor News: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. పేరెంట్స్ మందలింపు, యువతి సూసైడ్

Indrakeeladri Stampede: ఇంద్రకీలాద్రిపై భ‌క్తుల ర‌ద్దీ.. క్యూలైన్ల‌లో తోపులాట

Rowdy Sheeter: కత్తితో రౌడీ షీటర్ వీరంగం.. పరిగెత్తించి.. పరిగెత్తించి

AP Woman Molested: తమిళనాడులో దారుణం.. ఏపీ యువతిపై పోలీసుల అత్యాచారం

Big Stories

×