E-Paper
Advertisement

Hyderabad : చిన్నారుల మధ్య ఘర్షణ.. 12 మంది విద్యార్థుల దాడి.. ఓ బాలుడు మృతి..

Hyderabad : చిన్నారుల మధ్య ఘర్షణ.. 12 మంది విద్యార్థుల దాడి.. ఓ బాలుడు మృతి..
Advertisement

Hyderabad : హైదరాబాద్ నార్సింగీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అల్కాపూరీ కాలనీ మదర్సాలో చిన్నారుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ బాలుడు మరణించడం సంచలనంగా మారింది. మదర్సాలో బీహార్ కు చెందిన 12 మంది విద్యార్ధులు ఉంటున్నారు. అయితే గురువారం రాత్రి వారి మధ్య వివాదం జరిగింది.

మహ్మద్ రకీమ్ అనే బాలుడిపై మిగతా పిల్లలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రకీమ్ అక్కడే కుప్పకూలాడు. బాధితుడిని హుటాహుటిన గోల్కొండ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×