E-Paper
Advertisement

Cyber Crime: సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందుతులు అరెస్ట్.. రూ.1.61 కోట్ల నగదు సీజ్‌

Cyber Crime: సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందుతులు అరెస్ట్.. రూ.1.61 కోట్ల నగదు సీజ్‌
Advertisement

Hyderabad Police Arrested 18 Cyber Criminals: ముంబై కేంద్రంగాసైబర్ మోసాలకు పాల్పడుతున్న 18 మంది నేరగాళ్లను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. 435 కేసుల్లో నిందితులుగా ఉన్న వీరందరిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై కేంద్రంగా ఈ ముఠా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు.

వీరిపై రాష్ట్రంలో 35కు పైగా కేసులు నమోదు కాగా.. దేశవ్యాప్తంగా 319 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందుతులు నుంచి రూ.ఐదు లక్షల నగదు, 26 సెల్ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులను గుర్తించారు. నిందుతులు దేశవ్యాప్తంగా లైంగిక టార్షన్, కొరియన్, పెట్టుబడి వంటి వివిధ రకాల మోసాలకు పాల్పడుతూ.. విదేశాల్లో ఉన్నసైబర్ మాఫియా కోసం కోసం పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

నేరగాళ్ల బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.1.61 కోట్ల నగదు సీజ్‌ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో నమోదు అయిన కేసుల్లో చూస్తే.. బాధితుల నుంచి వీళ్లు రూ.6.94 కోట్ల రూపాయల సొమ్ము కాజేశారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో వీరివెనక నుండి నడిపిస్తున్న ముఠా సభ్యులు కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: కవిత, కేసీఆర్‌కి ఏమైంది ? బీఆర్ఎస్‌లో ఆందోళన

Advertisement

సీబీఐ ,ఈడి డ్రగ్స్ , కేసులంటూ బెదిరింపులకు పాల్పడుతూ.. డబ్బులు కాజేస్తున్నారు ఈ కేటుగాళ్లు. నిందితుల ఖాతాల్లో ఉన్న నగదు సీజ్ చేశారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్‌ను రెస్పాండ్ కావద్దని, ఏదైనా అనుమానం ఉంటే పోలీసులను ఆశ్రయించాలి సీపీ ఆదేశించారు.

 

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×