E-Paper
Advertisement

Hyderabad Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు SPOT DEAD

Hyderabad Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు SPOT DEAD

Hyderabad Accident: ఇటీవల కాలంలో తరుచూ రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. యువత మద్యానికి బానిసై  అరచేతిలో ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు. తమ పిల్లలు ఉన్నత చదువులు చదవి పైస్థాయికి వెళ్తారని ఆశిస్తున్న తల్లితండ్రుల ఆశలు అడియాశలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.

హైదారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని మాదాపూర్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డులో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మృతులను బోరబండకు చెందిన రఘుబాబు, ఆకాన్ష్‌గా గుర్తించారు. బైక్ నడుపుతున్న యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×