E-Paper
Advertisement

Ayodhya Ram Mandir Rangoli : అయోధ్య రాముడిపై అభిమానం.. సంక్రాంతి ముగ్గులతో ఆవిష్కృతం..

Ayodhya Ram Mandir Rangoli : అయోధ్య రాముడిపై అభిమానం.. సంక్రాంతి ముగ్గులతో ఆవిష్కృతం..

Ayodhya Ram Mandir Rangoli : హిందు సనాతన ధర్మంలో సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంక్రాంతి అంటేనే ఆడవాళ్లకు ముగ్గుల పండుగ. రంగు రంగుల ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తోంది. పండగ రోజు ఎవరి ఇంటి ముందు చూసినా రంగ వల్లులు దర్శనమిస్తాయి.

అయితే దేశవ్యాప్తంగా ఎవరి నోట విన్నా ఈనెల 22న అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట గురించే వినిపిస్తోంది. ఎవరికి వారు ఆ రాముడిని తలుచుకుంటూ తమ తమ పద్దతిలో భక్తిని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముధ్రం మండలానికి చెందిన చౌదరి శ్రీదేవి, ఆనంద్ దంపతులు వినూత్నంగా ఆలోచించారు.

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఇంటి ముందు రాముడు ముగ్గు వేశారు. శ్రీరాముడి తలంబ్రాల వితరణ జరగడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఆ ఆలోచనతోనే ఇంటి ముందర ఆయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రారంభాన్ని స్వాగతిస్తూ ఈ ముగ్గు వేసినట్లు తెలిపారు.

మరో వైపు కేసముద్రం స్టేషన్‌కు చెందిన దుర్గా, ప్రసన్న, రోజా శ్రీరాముడు కొలువుదీరనున్న అయోధ్య ఆలయాన్నే ముగ్గుగా వేసి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఈ ముగ్గులను చూసిన ప్రతీ ఒక్కరూ భక్తి పారవశ్యంతో మునిపోతున్నారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×