E-Paper
Advertisement

Ayodhya Ram Mandir Rangoli : అయోధ్య రాముడిపై అభిమానం.. సంక్రాంతి ముగ్గులతో ఆవిష్కృతం..

Ayodhya Ram Mandir Rangoli : అయోధ్య రాముడిపై అభిమానం.. సంక్రాంతి ముగ్గులతో ఆవిష్కృతం..
Advertisement

Ayodhya Ram Mandir Rangoli : హిందు సనాతన ధర్మంలో సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంక్రాంతి అంటేనే ఆడవాళ్లకు ముగ్గుల పండుగ. రంగు రంగుల ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తోంది. పండగ రోజు ఎవరి ఇంటి ముందు చూసినా రంగ వల్లులు దర్శనమిస్తాయి.

అయితే దేశవ్యాప్తంగా ఎవరి నోట విన్నా ఈనెల 22న అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట గురించే వినిపిస్తోంది. ఎవరికి వారు ఆ రాముడిని తలుచుకుంటూ తమ తమ పద్దతిలో భక్తిని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముధ్రం మండలానికి చెందిన చౌదరి శ్రీదేవి, ఆనంద్ దంపతులు వినూత్నంగా ఆలోచించారు.

Advertisement

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఇంటి ముందు రాముడు ముగ్గు వేశారు. శ్రీరాముడి తలంబ్రాల వితరణ జరగడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఆ ఆలోచనతోనే ఇంటి ముందర ఆయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రారంభాన్ని స్వాగతిస్తూ ఈ ముగ్గు వేసినట్లు తెలిపారు.

మరో వైపు కేసముద్రం స్టేషన్‌కు చెందిన దుర్గా, ప్రసన్న, రోజా శ్రీరాముడు కొలువుదీరనున్న అయోధ్య ఆలయాన్నే ముగ్గుగా వేసి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఈ ముగ్గులను చూసిన ప్రతీ ఒక్కరూ భక్తి పారవశ్యంతో మునిపోతున్నారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×