E-Paper
Advertisement

Jain International School: జైన్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్కాలర్‌ షిప్, రేపే ప్రారంభం

Jain International School: జైన్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్కాలర్‌ షిప్, రేపే ప్రారంభం
Advertisement

Jain International Residential School Scholarship Program: బెంగళూరుకు చెందిన జైన్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్(జేఆర్ఐఎస్), ది స్పోర్ట్స్‌ స్కూల్ సహకారంతో దేశంలో తొలి ఇంటిగ్రేటెడ్ స్కాలర్‌ షిప్ ప్రోగ్రామ్ ప్రారంభంకానుంది. ఈ నెల 25న 8 మెట్రో నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బ్యాడ్మింటన్ లెజెండ్, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, టెన్నిస్ క్రీడాకారుడు పద్మశ్రీ రోహన్ బోపన్న, క్రికెట్ ఐకాన్ రాబిన్ ఉతప్ప ఈ వేడుకలకు మెంటార్లుగా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగా మొదటి వేడుకను తాజాగా సికింద్రాబాద్‌లోని చిరాన్ ఫోర్ట్ క్లబ్‌ లో ఏర్పాటు చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాల్సిన అవసరం ఉందన్నారు. తాను పాఠశాలకు వెళ్లే సమయంలో క్రికెట్ గా బాగా రాణించిన, అవకాశాలు తక్కువగా ఉండడంతో ఆ వైపు వెళ్లలేకపోయారని అన్నారు. అటు   జైన్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటుచేసి పాతికేళ్లు గడుస్తున్న సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జెఎన్ గ్రూపు వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ చెన్రాజ్ రాయిచంద్ తెలిపారు. విద్యతోపాటు చదువులో రాణించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉండి ఆర్థికంగా వెనకబడి ఉన్న విద్యార్థులకు మేలు కలగనుందన్నారు.

Advertisement

Read Also: కేసీఆర్‌కి బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి..? మరో ఇద్దరు ఎమ్మెల్యేలు

ఇక ఈ నెల 25న జరిగే జైన్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్కాలర్‌షిప్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి జేయారెస్ పూర్వ విద్యార్థులతోపాటు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ సీనియర్ కోచ్  అనిల్ కుమార్ తదితరులు హాజరు కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Advertisement

Read Also: మాజీ మంత్రి కేటీఆర్ పై క్రిమిన‌ల్ కేసు.. ఆ ఆరోప‌ణ‌ల‌పై సృజ‌న్ రెడ్డి సీరియ‌స్

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×