E-Paper
Advertisement

Jhansi Reddy: ఝాన్సీ రెడ్డికి ట్రిపుల్ షాక్.. సొంత గడ్డపై అవమానం

Jhansi Reddy: ఝాన్సీ రెడ్డికి ట్రిపుల్ షాక్.. సొంత గడ్డపై అవమానం
Advertisement

టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఘోర పరాభవం ఎదురైంది. మూడు గ్రామాల్లో ఆమె బలపర్చిన అభ్యర్థులు ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థులు గెలిచారు. ఈ 3 గ్రామాల్లో.. ఝాన్సీ రెడ్డి సొంత గ్రామం చెర్లపాలెం కూడా ఉంది. చెర్లపాలెంలో ఝాన్సీ రెడ్డి అనుచరుడు కిరణ్ పై.. 80 ఓట్ల మెజారిటీతో రెబల్ అభ్యర్థి మహేందర్ గెలిచారు. మడిపల్లిలో ఝాన్సీ రెడ్డి బలపరిచిన అభ్యర్థిపై రెబల్ అభ్యర్థి భారీ విజయం సాధించారు. మడిపల్లిలో 750 ఓట్లతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి రామలింగం గెలిచారు. సోమారంలో రెబెల్ అభ్యర్థి లింగమూర్తి 92 ఓట్లతో గెలుపొందారు. సొంతపార్టీవారు సూచించిన అభ్యర్థిని కాదని, ఝూన్సీ రెడ్డి నిలబెట్టిన వ్యక్తిపై.. రెబల్‌ అభ్యర్థి విజయం సాధించారు.

గుర్తూరు గ్రామంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి ఇస్సంపెల్లి కవిత విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏర్పుల లలితపై విక్టరీ కొట్టారామె. ఇక, ఫతేపురం గ్రామంలో రెబెల్ అభ్యర్థి కుంభం మహేందర్ రెడ్డి విజయం సాధించారు.

Advertisement

కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా సొంత నిర్ణయంతో అభ్యర్థులను బరిలో నిలిపారు ఝాన్సీరెడ్డి. ఉపాధ్యక్షురాలిని అంటూ కామెంట్స్ చేశారు. తనకు తిరుగులేదని చెప్పుకొచ్చారామె. దీంతో.. అసమ్మతి వర్గం నేతలు అంతా ఒక్కటై రెబల్ అభ్యర్థుల్ని బరిలో దింపారు.

Advertisement

 

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×