E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

మాటల్లోనే మైనార్టీ బడ్జెట్.. చేతల్లో శూన్యం.. ప్రభుత్వంపై కవిత ఫైర్!

మాటల్లోనే మైనార్టీ బడ్జెట్.. చేతల్లో శూన్యం.. ప్రభుత్వంపై కవిత ఫైర్!
Advertisement

Kalvakuntla Kavitha: ముస్లింలకు కాగితాలపై కేటాయింపులు చేస్తున్నారే తప్ప బడ్జెట్ రిలీజ్ చేయడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మొహర్రం సంతాప దినాల్లో భాగంగా హైదరాబాద్ లో సోమవారం బీబీకా ఆలంను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మొహర్రం ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అషుర్ ఖానాలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు.

Also Read: నా రాజాను వదిలేయండి.. పోలీసు స్టేషన్ ఎదుట.. దివ్వెల మాధురి రచ్చ రచ్చ!

Advertisement

మొహర్రం అంటేనే హజ్రత్ ఇమామ్ హుస్సేన్ కర్బాలా మైదానంలో చేసిన త్యాగం గుర్తుకు వస్తుందని కవిత అన్నారు. మానవీయత, సత్యం కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. నిజాం కాలం నుంచి ఏ పండుగ అయినా కలిసి మెలిసి చేసుకునే సంస్కృతి ఇక్కడ ఉందన్నారు. బీబీకా ఆలం ఊరేగింపులో ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా ఉండేదన్నారు. మైనార్టీలకు బడ్జెట్ పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కవిత మరోమారు డిమాండ్ చేశారు.

Also Read: ‘మెునగాడు కాదు.. మోసగాడు’.. సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హరీశ్ రావు!

Related News

తుంగభద్ర జలాలపై.. రాజీపడే ప్రసక్తే లేదు.. తేల్చేసిన మంత్రి ఉత్తమ్

ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సంక్షోభం.. కేటీఆర్ సెటైర్లు

‘మెునగాడు కాదు.. మోసగాడు’.. సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హరీశ్ రావు!

తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రానున్న 2 గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు!

రక్షణ మంత్రితో సీఎం రేవంత్ భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్, DRDO ప్రాజెక్టులపై కీలక ప్రతిపాదనలు!

ఉత్కంఠగా మారిన వైద్య విధాన పరిషత్ కొత్త బాస్ ఎంపిక.. రేసులో 10 మంది సీనియర్లు!

Temple Administration: తెలంగాణలో టెంపుల్ రూల్స్ మారుస్తూ.. సర్కార్ సంచలన నిర్ణయం!

Big Stories

×