E-Paper
Advertisement

KCR : సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్.. ఎక్కడన్నా వికాసం ఉందా : కేసీఆర్

KCR : సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్.. ఎక్కడన్నా వికాసం ఉందా : కేసీఆర్
Advertisement

KCR : జగిత్యాల బహిరంగ సభలో కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు సీఎం కేసీఆర్. దేశంలో రైతు బంధు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణానే అని స్పష్టం చేశారు. అలాగే రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే రాష్ట్రం కూడా తెలంగాణానే అని చెప్పారు. ఐతే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంటుకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెబుతోందని మండిపడ్డారు. మరి మీటర్లు పెడదామా అంటూ సభలో జనాల్ని ఉద్దేశించి ప్రశ్నించారు. 35 లక్షల కోట్ల ఆస్తులున్న ఎల్ఐసీ సంస్థని కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఇక బేటీ బచావో.. బేటీ పడావో గొప్పగా కొటేషన్స్ చెప్పి.. ఆఖరికి అంగన్ వాడీ సొమ్ములను కూడా వాడేశారని ఫైరయ్యారు. అలాగే మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పి.. 10 వేల సంస్థలు మూతపడడానికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 లక్షల మంది ఉద్యోగాల కోల్పోవడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అసురిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని అంతా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×