E-Paper
Advertisement

Komatireddy Rajagopal Reddy : మంత్రి కేటీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్..

Komatireddy Rajagopal Reddy : మంత్రి కేటీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్..

Komatireddy Rajagopal Reddy : మంత్రి కేటీఆర్ పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు దత్తత తీసుకుంటానని చండూరులో మంత్రి కేటీఆర్ చెప్పారని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవన్నారు.

నల్గొండ జిల్లా చండూర్ మున్సిపల్ కేంద్రంలో రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు అధికార పార్టీకి ఓటేసి గెలిపించారన్నారు.

కానీ నెలన్నర కావస్తున్నా ఇప్పటివరకు నియోజకవర్గంలో ఒక్క పని కూడా ప్రారంభం కాలేదన్నారు. కేవలం రివ్యూ మీటింగ్ చేసి మునుగోడు నియోజకవర్గంతో పాటు జిల్లాకు నిధులు ఇస్తామన్నారని, ఇప్పటి వరకు నిధులు రాలేదన్నారు.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×