E-Paper
Advertisement

Komatireddy Rajagopal Reddy : మంత్రి కేటీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్..

Komatireddy Rajagopal Reddy : మంత్రి కేటీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్..
Advertisement

Komatireddy Rajagopal Reddy : మంత్రి కేటీఆర్ పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు దత్తత తీసుకుంటానని చండూరులో మంత్రి కేటీఆర్ చెప్పారని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవన్నారు.

నల్గొండ జిల్లా చండూర్ మున్సిపల్ కేంద్రంలో రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు అధికార పార్టీకి ఓటేసి గెలిపించారన్నారు.

Advertisement

కానీ నెలన్నర కావస్తున్నా ఇప్పటివరకు నియోజకవర్గంలో ఒక్క పని కూడా ప్రారంభం కాలేదన్నారు. కేవలం రివ్యూ మీటింగ్ చేసి మునుగోడు నియోజకవర్గంతో పాటు జిల్లాకు నిధులు ఇస్తామన్నారని, ఇప్పటి వరకు నిధులు రాలేదన్నారు.

Related News

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

Big Stories

Advertisement
×