E-Paper
Advertisement

KTR : సిట్టింగ్ ఎమ్మెల్యేల వల్లే బీఆర్ఎస్ ఓటమి.. కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు!

KTR : సిట్టింగ్ ఎమ్మెల్యేల వలనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినట్లు కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌ జహీరాబాద్‌ లో ఆదివారం లోక్‌సభ సన్నాహక సమావేశం జరిగింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.

KTR : సిట్టింగ్ ఎమ్మెల్యేల వల్లే బీఆర్ఎస్ ఓటమి.. కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు!
Advertisement

KTR : సిట్టింగ్ ఎమ్మెల్యేల వలనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినట్లు కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌ జహీరాబాద్‌ లో ఆదివారం లోక్‌సభ సన్నాహక సమావేశం జరిగింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన వాళ్లు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని అన్నారు.

Advertisement

‘‘అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట ఒకవంతు సీట్లు గెలిచాం. కాంగ్రెస్‌ పార్టీ అప్పులు చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. నెల రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రతిష్ఠను మూటగట్టుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతోంది. పోటీలో బీఆరఎస్ పార్టీకె పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్ కమిషన్ వేస్తానంటున్నారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? అని ఆయన విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బాగుండేది. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వం. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లోకి తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదాం’’ అని కేటీఆర్ అన్నారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×