E-Paper
Advertisement

KTR : సర్కారు వారి కోత.. రైతుబంధుపై కేటీఆర్ సంచలన ప్రకటన..

KTR :  సర్కారు వారి కోత.. రైతుబంధుపై కేటీఆర్ సంచలన ప్రకటన..

KTR : ఎన్నికల సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు పక్కవారికి ఎక్కువగా వస్తుందన్న బాధ కొందరికి ఎక్కువైందన్నారు.ఈ అంశం తమకు దృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకే ఐదు ఎకరాల లిమిట్‌ విధించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే కోతపై ఆలోచన చేస్తామన్నారు.

రైతుబంధుకు కోత విధించే ఆలోచనలో కేసీఆర్‌ సర్కార్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఈ అంశమే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×