E-Paper
Advertisement

KTR : సర్కారు వారి కోత.. రైతుబంధుపై కేటీఆర్ సంచలన ప్రకటన..

KTR :  సర్కారు వారి కోత.. రైతుబంధుపై కేటీఆర్ సంచలన ప్రకటన..

KTR : ఎన్నికల సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు పక్కవారికి ఎక్కువగా వస్తుందన్న బాధ కొందరికి ఎక్కువైందన్నారు.ఈ అంశం తమకు దృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకే ఐదు ఎకరాల లిమిట్‌ విధించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే కోతపై ఆలోచన చేస్తామన్నారు.

రైతుబంధుకు కోత విధించే ఆలోచనలో కేసీఆర్‌ సర్కార్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఈ అంశమే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×