E-Paper
Advertisement

KTR : సర్కారు వారి కోత.. రైతుబంధుపై కేటీఆర్ సంచలన ప్రకటన..

KTR :  సర్కారు వారి కోత.. రైతుబంధుపై కేటీఆర్ సంచలన ప్రకటన..
Advertisement

KTR : ఎన్నికల సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు పక్కవారికి ఎక్కువగా వస్తుందన్న బాధ కొందరికి ఎక్కువైందన్నారు.ఈ అంశం తమకు దృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకే ఐదు ఎకరాల లిమిట్‌ విధించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే కోతపై ఆలోచన చేస్తామన్నారు.

రైతుబంధుకు కోత విధించే ఆలోచనలో కేసీఆర్‌ సర్కార్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఈ అంశమే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

Related News

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

Big Stories

Advertisement
×