E-Paper
Advertisement

Ponnam gets Emotional: ఇది.. నా జీవితంలో మరపురాని ఘట్టం : మంత్రి పొన్నం భావోద్వేగం

Ponnam gets Emotional: ఇది.. నా జీవితంలో మరపురాని ఘట్టం : మంత్రి పొన్నం భావోద్వేగం
Advertisement

Minister Ponnam gets Emotional: రాష్ట్ర రాష్ట్ర ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమోషనలయ్యారు. తెలంగాణలో రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని.. దానిని అమలు చేస్తున్నది. దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నది. ఈ మహత్తర కార్యక్రమాన్ని ఇంప్లీమెంట్ చేస్తున్న రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా భాగస్వామ్యం ఉండడం తన జీవితంలో మరపురాని ఘట్టమన్నారు.

Advertisement

Also Read: తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ లోకూర్ నియామకం

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సహచర మంత్రులకు కృతజ్ఞతలంటూ ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నారన్నారు. రుణమాఫీతో రైతన్నలకు మేలు జరుగుతుందన్నారు. వారు ఆర్థికంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో నడుస్తదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం రైతన్నలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×